Home 2021
Yearly Archives: 2021
అంశాల స్వామికి పక్కా ఇల్లు నిర్మించి అందించండి, కలెక్టర్ కు మంత్రి కేటీఆర్ ఆదేశం
నల్గొండ ఫ్లోరైడ్ ముఖచిత్రంగా దేశవ్యాప్తంగా అందరికీ సుపరిచితులైన ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి శుక్రవారం నాడు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ను ప్రగతిభవన్లో కలిశారు. ఈ సందర్భంగా స్వామి...
దేశంలో శుక్రవారం ఉదయానికి దాదాపు 30 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్
దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ విజయవంతంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో మొత్తం 10,205 సెషన్స్ లో 5,72,060 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది....
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 18855 కరోనా కేసులు, 163 మరణాలు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 18,855 కరోనా కేసులు, 163 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,07,20,048 కు, మరణాల సంఖ్య 1,54,010 కు చేరుకుంది. దేశంలో...
VIP’s Journey : ప్రముఖ నటుడు హర్షవర్ధన్ ఇంటర్వ్యూ
మనస్విని మూవీ మ్యాజిక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా “విఐపీ జర్నీ” పేరుతో పలువురు సినీ ప్రముఖుల ఇంటర్వ్యూలు అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో ప్రముఖ నటుడు, రచయిత, డైరెక్టర్ హర్షవర్ధన్...
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు జైలు శిక్ష
బీజేపీ నాయకుడు, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు జైలు శిక్ష పడింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఐదు సంవత్సరాల క్రితం బీఫ్ ఫెస్టివల్ వివాదంలో నమోదైన కేసులో నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు ఏడాది జైలు...
మర్రిమిట్ట వద్ద రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడం పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మర్రిమిట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీ కొనడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇందులో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. లారీ...
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం, ఫిబ్రవరి 1 న కేంద్ర బడ్జెట్
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 29, శుక్రవారం నాడు ప్రారంభం అయ్యాయి. ఈ పార్లమెంట్ సెషన్ రెండు విడతలుగా జరగనుంది. మొదటి విడతలో జనవరి 29 నుండి ఫిబ్రవరి 15 వరకు మరియు...
ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఏపీలో ప్రజలు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారా, లేదా? అనే అంశంపై ఓటు ద్వారా మీ...
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మొదటి దశ పంచాయతీ ఎన్నికలకు శుక్రవారం నుంచి నామినేషన్ల ఘట్టం మొదలైంది. మొదటి దశలో విజయనగరం జిల్లా మినహా రాష్ట్రవ్యాప్తంగా 3251 పంచాయతీలు,...
ఏపీలో మొదటి దశ పంచాయతీ ఎన్నికలు, నేటి నుంచి నామినేషన్లు ప్రారంభం
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మొదటి దశ పంచాయతీ ఎన్నికలకు ఈ రోజు నుంచి నామినేషన్ల ఘట్టం మొదలైంది. మొదటి దశలో విజయనగరం జిల్లా మినహా రాష్ట్రవ్యాప్తంగా 3251...
ఫిబ్రవరి 28 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు పొడిగింపు
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 23, 2020 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అంతర్జాతీయ విమాన సర్వీసులపై రద్దు కొనసాగుతుండగా, తాజాగా మరోసారి రద్దు గడువును...














































