ఆంధప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మొదటి దశ పంచాయతీ ఎన్నికలకు శుక్రవారం నుంచి నామినేషన్ల ఘట్టం మొదలైంది. మొదటి దశలో విజయనగరం జిల్లా మినహా రాష్ట్రవ్యాప్తంగా 3251 పంచాయతీలు, 32,522 వార్డులకు ఫిబ్రవరి 9 న ఎన్నికలు జరగనున్నాయి. కాగా ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ప్రజలు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారా, లేదా అనే అంశంపై ఓటు ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ