Home 2021
Yearly Archives: 2021
ఆంధ్రప్రదేశ్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల...
ఆ రాష్ట్రంలో ఎక్కువ మద్యం ఇంట్లో ఉంచుకోవాలంటే లైసెన్స్ తప్పనిసరి
ఇంటిలో మద్యం నిల్వచేసుకునే విషయంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరిమితిని మించి ఇళ్లలో మద్యం బాటిల్స్ నిల్వచేసుకోవాలంటే తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలని ఆదేశాలు...
ఏపీలో కొత్తగా 56 కరోనా కేసులు, 141 రికవరీలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. జనవరి 25, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,87,006 కు చేరుకుంది. ఆదివారం 9AM...
ఎంపీలతో సీఎం వైఎస్ జగన్ భేటీ, పార్లమెంట్లో వ్యూహాలపై దిశానిర్దేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నాడు వైస్సార్సీపీ ఎంపీలతో సమావేశం నిర్వహించారు. జనవరి 29 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్...
జాతీయ ఓటర్ల దినోత్సవం: డిజిటల్ ఓటర్ ఐడీ కార్డులు ఆవిష్కరణ
దేశంలో డిజిటల్ ఓటరు గుర్తింపు కార్డులు (ఈ-ఈపిఐసీ) అందుబాటులోకి వచ్చాయి. జాతీయ ఓటర్ల దినోత్సవం (జనవరి 25) సందర్భంగా సోమవారం నాడు కేంద్ర న్యాయ, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ...
అమెరికాలో కరోనా తీవ్రత, 4 లక్షలు దాటిన కరోనా మరణాలు
అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్-19(కరోనా వైరస్) తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రకారం ఇప్పటికే అమెరికాలో మరణించిన వారి 4 లక్షలు (4,19,225) దాటింది. అలాగే కరోనా పాజిటివ్ కేసుల...
సుమారు 11 కోట్లతో పీవీ విజ్ఞాన వేదిక, డిజైన్స్ విడుదల చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు భారత మాజీ ప్రధాని పీవీ నరసింహరావు నివసించిన వంగర గ్రామమును పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయనున్నట్టు రాష్ట్ర అబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ...
ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికలను రీషెడ్యూలు చేసిన ఎస్ఈసీ
ఆంధప్రదేశ్ లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను యథావిధిగా నిర్వహించాలని సోమవారం నాడు సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధం కాకపోవడంతో పంచాయతీ...
పీఆర్సీ, పదవి విరమణ పెంపు, ప్రమోషన్లపై ఉద్యోగ సంఘాలతో చర్చలకు షెడ్యూల్ సిద్ధం
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ, ప్రమోషన్లు సహా ఇతర ఉద్యోగ సమస్యలపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు, రజత్ కుమార్ ల ఆద్వర్యంలోని త్రిసభ్య...
వ్యవసాయ శాఖ కాగితం-కలం శాఖగా కాకుండా పొలం-హలం శాఖగా మారాలి: సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో సాగు విస్తీర్ణం బాగా పెరిగిన నేపథ్యంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల ప్రాధాన్యం, బాధ్యత ఎంతో పెరిగిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. వ్యవసాయ శాఖ కాగితం-కలం శాఖగా కాకుండా పొలం-హలం...
















































