Home 2021
Yearly Archives: 2021
కేరళలో కొత్తగా 7540 కరోనా కేసులు, 48 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. దేశంలోనే అత్యధిక యాక్టీవ్ కేసులు ఉండడంతో పాటుగా దేశవ్యాప్తంగా నమోదయ్యే రోజువారీ మొత్తం కరోనా కేసుల్లో ఎక్కువగా కేరళ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో...
వైద్యంకోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం రావొద్దు, హెల్త్ హబ్స్ ఏర్పాటుపై సీఎం జగన్ ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు వైద్య ఆరోగ్యశాఖలో నాడు–నేడు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్, కంటివెలుగుతో పాటు ఇతర ప్రాధాన్య కార్యక్రమాలపై క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ...
సింగరేణి గనిలో ప్రమాదం, నలుగురు కార్మికులు మృతి
తెలంగాణలో మంచిర్యాల జిల్లాలోని సింగరేణి కాలరీస్ కు చెందిన శ్రీరాంపూర్ ఏరియా బొగ్గు గనిలో బుధవారం ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీరాంపూర్ ఏరియా ఎస్ఆర్పీ 3 గనిలో, 21 డిప్ 24 లెవల్ వద్ద...
ఎన్నికల కోడ్ తో వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర వాయిదా, కోడ్ ముగియగానే తిరిగి ప్రారంభం
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో అక్టోబరు 20వ తేదీ నుంచి పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి...
ఏపీలో కొత్తగా 348 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 348 కరోనా పాజిటివ్ కేసులు, 3 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో నవంబర్ 10, బుధవారం ఉదయం 10 గంటల...
ఢిల్లీకి ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, మూడు రోజుల పర్యటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మూడు రోజులపాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా బుధవారం సాయంత్రం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో...
టీఎస్ఆర్టీసీ ప్రతిష్టను కించపరిచినందుకు నటుడు అల్లు అర్జున్/రాపిడో కు లీగల్ నోటీస్ : ఎండీ సజ్జనార్
టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ నటించిన రాపిడో ప్రకటనపై తీవ్రంగా స్పందిస్తూ, అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. "యూట్యూబ్...
టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక సూచన
తెలంగాణ రాష్టంలో రైతుల నుంచి వరి ధాన్యాన్ని కొనేవరకు వదిలిపెట్టమని, ఈ అంశంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో తేల్చుకుంటామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఇటీవల మీడియా సమావేశంలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే....
ఎమ్మెల్యేగా నేడు ఏడోసారి ఈటల రాజేందర్ ప్రమాణ స్వీకారం
హుజురాబాద్ ఉపఎన్నికలో గెలిచిన మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ నవంబర్ 10, బుధవారం నాడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ...
దేశంలో కరోనా రికవరీ రేటు 98.25 శాతం, మరణాల రేటు 1.34 శాతం
దేశంలో కరోనా వ్యాప్తి ప్రభావం తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 11,466 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 3,43,88,579 కు చేరుకుంది. అలాగే కరోనాతో 460...











































