Home 2021
Yearly Archives: 2021
బద్వేలులో ఘన విజయం సాధించిన డాక్టర్ దాసరి సుధను అభినందించిన సీఎం వైఎస్ జగన్
బద్వేలు అసెంబ్లీకి జరిగిన ఉపఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ 90,533 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం సీఎం క్యాంప్ కార్యాలయంలో...
బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నికలో 90,533 ఓట్ల భారీ మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి విజయం
బద్వేలు అసెంబ్లీకి జరిగిన ఉపఎన్నికలో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ 90,533 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే ఈసారి వైఎస్సార్సీపీ...
టీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన తెలంగాణ విజయగర్జన సభ నవంబర్ 29కి వాయిదా
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నవంబర్ 15న వరంగల్ లో తెలంగాణ విజయ గర్జన సభను తలపెట్టిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా విజయగర్జన సభ నవంబర్ 29కు వాయిదా పడింది. తెలంగాణ...
దేవుని హస్తము నీకు తోడుగా ఉందా? – డాక్టర్ జాన్ వెస్లీ సందేశం
జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానెల్ లో జీవితంలో మార్పుకు దోహదపడేలా ప్రేరణతో కూడిన సందేశాలు, ఉత్తేజకరమైన పాటలను తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో డాక్టర్ జాన్ వెస్లీ, సిస్టర్ బ్లెస్సీ...
దేశంలో 1,53,776 యాక్టీవ్ కరోనా కేసులు, గత 250 రోజుల్లో ఇదే తక్కువ
దేశంలో కరోనా వ్యాప్తి ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 10,423 కరోనా కేసులు నమోదవడంతో నవంబర్ 2, మంగళవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్...
కోవిడ్ వ్యాక్సినేషన్ : రాష్ట్రాలకు 113 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు అందజేత
కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పటివరకు అందించిన మరియు ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్ డోసుల వివరాలను కేంద్ర ఆరోగ్య,...
హుజురాబాద్ – 20వ రౌండ్ పూర్తి : ఈటల రాజేందర్ కు 21,015 ఓట్ల ఆధిక్యం
20వ రౌండ్ లో కూడా బీజేపీ 1474 ఓట్ల ఆధిక్యం సాధించడంతో, ఈటల రాజేందర్ సమీప టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై 21,015 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
హుజూరాబాద్...
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ: కుర్మేడు గేటు వద్ద వైఎస్ షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రస్తుతం ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో పాదయాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఓవైపు ప్రజాప్రస్థానం పాదయాత్ర చేపడుతూనే ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం వైఎస్...
హుజురాబాద్ లో కాషాయ జెండా ఎగరబోతుంది – తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్
హుజురాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికకు జరుగుతున్న ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హుజురాబాద్ ఫలితంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి...
బద్వేలులో భారీవిజయం దిశగా వైఎస్సార్సీపీ, 8 రౌండ్ల అనంతరం 68492 ఓట్ల ఆధిక్యం
బద్వేలులో అధికార వైఎస్సార్సీపీ భారీవిజయం దిశగా దూసుకెళ్తుంది. 8 రౌండ్ల కౌంటింగ్ అనంతరం తన సమీప బీజేపీ అభ్యర్థి పనతల సురేష్ పై వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ సుధ 68,492 ఓట్ల...















































