Home 2021
Yearly Archives: 2021
దేశంలో 3 లక్షలకుపైగా యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 97.77 శాతం
దేశంలో కరోనా వ్యాప్తి ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 28,326 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 26, ఆదివారం ఉదయం 8 గంటల వరకు మొత్తం...
కేరళలో 24 గంటల్లో 16671 కరోనా పాజిటివ్ కేసులు, 120 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 16,671 కరోనా కేసులు, 120 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 46,13,937...
తెలంగాణలో కొత్తగా 248 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 248 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 25, శనివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,64,898 కి పెరిగింది. అలాగే...
సెప్టెంబర్ 27న భారత్ బంద్కు మద్ధతు తెలిపిన ఏపీ ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 27, సోమవారం నాడు అఖిల భారత సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు భారత్ బంద్ తలపెట్టిన సంగతి తెలిసిందే. ఢిల్లీ సరిహద్దుల్లో...
జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ విభాగం రాష్ట్ర కమిటీ విస్తరణ
జనసేన పార్టీ నిర్వహించే కార్యక్రమాలు సజావుగా సాగేందుకు కార్యక్రమాల నిర్వహణ రాష్ట్ర కమిటీని విస్తరించి మరి కొందరికి స్థానం కల్పించారు. ఈ మేరకు జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ...
అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలి: మంత్రి తలసాని
రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకొని, వాటి పరిష్కారానికి కృషి చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు....
ఏపీలో గత 24 గంటల్లో 55307 కరోనా పరీక్షలు, 1167 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 25, శనివారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,45,657 కు...
కేంద్ర జల్శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో సీఎం కేసీఆర్ భేటీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఢిల్లీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం న్యూఢిల్లీలో కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో సీఎం కేసీఆర్ భేటీ...
పర్వతారోహకుడు తుకారాంకు ఏపీ సీఎం వైఎస్ జగన్ రూ.35 లక్షల ఆర్ధిక సాయం
తెలంగాణ రాష్ట్రానికి చెందిన పర్వతారోహకుడు అంగోతు తుకారాం గురువారం నాడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. తన సాహసయాత్రలు, పర్వతారోహణ వివరాలను తుకారాం సీఎం...
దేశంలో గత 24 గంటల్లో కరోనా కేసులు ఎక్కువుగా నమోదైన 10 రాష్ట్రాలివే…
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో 29,616 కేసులు, 290 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,36,24,419 కు చేరుకోగా, మరణాల సంఖ్య 4,46,658 కి...













































