Home 2021
Yearly Archives: 2021
ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం అందరి హృదయాల్లో చిరంజీవిగా వుంటారు : సీఎం వైఎస్ జగన్
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రథమ వర్ధంతి నేడు. సంగీత ప్రపంచంలో తనదైన ముద్రవేసి, తన గానంతో దశాబ్దాల పాటు ఆబాలగోపాలాన్ని బాలసుబ్రహ్మణ్యం అలరించారు. ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా పలువురు సినీ,...
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 76వ సెషన్ : నేడు ప్రధాని మోదీ కీలక ప్రసంగం
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన కొనసాగుతుంది. ఈ పర్యటనలో సెప్టెంబర్ 24, శుక్రవారం నాడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో సమావేశమయ్యారు. అనంతరం అమెరికా అధ్యక్షుడు...
తెలంగాణలో కోవిడ్ వ్యాక్సినేషన్ : 2.40 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 24, శుక్రవారం నాడు 3,28,764 మందికి మొదటి డోస్, 1,30,646 మందికి రెండో డోస్ కలిపి మొత్తం 4,59,410...
యూఎస్ఏ ప్రెసిడెంట్ జో బైడెన్ తో ప్రధాని మోదీ భేటీ, పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చ
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం వైట్ హౌస్ లోని ఓవల్ ఆఫీస్ లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో ప్రధాని మోదీ భేటీ...
ఏక్ మినీ కథ సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్నారు. అందులో భాగంగా 165వ పాఠంలో కార్తీక్ రాపోలు దర్శకత్వంలో యువనటుడు సంతోష్...
ఏపీలో నేడే జెడ్పీ చైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 25, శనివారం ఉదయం జిల్లా పరిషత్ (జెడ్పీ) చైర్మన్, ఇద్దరు వైస్ ఛైర్మన్లు, ఇద్దరు కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. ముందుగా అన్ని చోట్లా ఉదయం 10...
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన రద్దు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. శుక్రవారం ఉదయం వ్యాయామ సమయంలో సీఎం వైఎస్ జగన్ జగన్ కాలు బెణికింది. సాయంత్రానికి కూడా నొప్పి...
కేరళలో 24 గంటల్లో 17983 కరోనా పాజిటివ్ కేసులు, 127 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. దేశంలోనే అత్యధిక యాక్టీవ్ కేసులు ఉండడంతో పాటుగా దేశవ్యాప్తంగా నమోదయ్యే రోజువారీ మొత్తం కరోనా కేసుల్లో సగానికిపైగా కేరళ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో...
తెలంగాణలో రాష్ట్రంలో కరోనా: కొత్తగా 239 పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 239 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో సెప్టెంబర్ 24, శుక్రవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా...
తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలో 2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 25 నుంచి నవంబర్ 2 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. అన్ని పరీక్షలు...














































