Home 2022
Yearly Archives: 2022
సిక్కింలో వాహనం లోయలో పడి 16 మంది జవాన్లు దుర్మరణం, సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
నార్త్ సిక్కింలోని జైమా వద్ద విధి నిర్వహణలో వున్న భారత ఆర్మీ జవాన్లు, అధికారులు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదవశాత్తూ లోయలో పడిన ఘోర ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం, పలువురు తీవ్రంగా గాయపడడం...
కోవిడ్-19 కొత్త వేరియంట్ నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు
పలు ప్రపంచ దేశాల్లో కోవిడ్-19 పాజిటివ్ కేసులు అకస్మాత్తుగా పెరుగుతున్న దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా చైనాలో ప్రస్తుతం విజృంభిస్తున్న కొత్త ఒమిక్రాన్ సబ్-వేరియంట్ బీఎఫ్.7 భారత్ లో కూడా వెలుగు...
ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం.. కానిస్టేబుల్ పోస్టుల్లో రెండేళ్ల వయోపరిమితి పెంపుకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్కు సంబంధించి అభ్యర్థుల వయో సడలింపుకు ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం పోలీస్ రిక్రూట్మెంట్...
ఫ్రస్ట్రేటెడ్ కస్టమర్ కేర్ ఉమన్ – సునయన
“Mee Sunaina” యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రముఖ నటి, టీవీ హోస్ట్, యూట్యూబర్, ఫ్రస్ట్రేటెడ్ ఉమన్ సునయన పలు అంశాలపై సరికొత్తగా, క్రియేటివ్ గా హ్యూమర్ జోడించి వీడియోలను అందిస్తున్నారు. ఫ్రస్ట్రేటెడ్ ఉమన్...
టీ-కాంగ్రెస్ నేతలెవరూ బహిరంగంగా మాట్లాడొద్దు, విభేదాలుంటే అంతర్గతంగా చర్చించుకోవాలి – దిగ్విజయ్ సింగ్
తెలంగాణ కాంగ్రెస్ నేతలెవరూ బహిరంగంగా మాట్లాడొద్దని, విభేదాలుంటే అంతర్గతంగా చర్చించుకోవాలని సూచించారు దిగ్విజయ్ సింగ్. అధిష్టానం సూచన మేరకు ఆయన గురువారం, శుక్రవారం పార్టీలోని అంతర్గత విబేధాలపై పలువురు నేతలతో గాంధీభవన్ వేదికగా...
కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారానికి ఎంపికైన వారాల ఆనంద్ కు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు
కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారానికి ఎంపికైన తెలంగాణ బిడ్డ వారాల ఆనంద్ కు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ భావకవి గుల్జార్...
ముగిసిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. షెడ్యూల్కు వారం ముందే ఉభయ సభలు నిరవధిక వాయిదా
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటితో ముగిశాయి. ఈ మేరకు శుక్రవారం పార్లమెంట్ ఉభయ సభలను సభాపతులు నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే షెడ్యూల్ కంటే వారం ముందుగానే వాయిదా పడటం విశేషం....
రైతు చిరునవ్వుతో ఉన్నరోజే నిజమైన పండగ, జాతీయ రైతుదినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
రైతు చిరునవ్వుతో ఉన్నరోజే నిజమైన పండగ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. జాతీయ రైతు దినోత్సవం (డిసెంబర్ 23) సందర్భంగా రైతులకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు...
ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ పార్థివదేహానికి నివాళులు అర్పించిన సీఎం కేసీఆర్
ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపాన్ని ప్రకటించారు. చలన చిత్ర రంగంలో తొలితరం నటుడిగా పలు విభిన్నమైన పాత్రలను పోషిస్తూ తన వైవిధ్యమైన నటన ద్వారా,...
సిక్కింలో ఘోర ప్రమాదం.. ఆర్మీ ట్రక్ లోయలో పడి 16 మంది జవాన్లు దుర్మరణం, రక్షణ మంత్రి రాజ్నాథ్...
సిక్కింలో ఘోరం చోటుచేసుకుంది. శుక్రవారం నాడు ఉత్తర సిక్కింలోని భారత్-చైనా సరిహద్దు సమీపంలో లాచెన్ పట్టణంలో ఇండియన్ ఆర్మీ వాహనం పెద్ద ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 16 మంది భారతీయ జవాన్లు...











































