Home 2022
Yearly Archives: 2022
కేంద్రం కీలక నిర్ణయం.. జాతీయ ఆహార భద్రత పథకం కింద 81.35 కోట్ల మందికి ఏడాదిపాటు ఉచితంగా ఆహారధాన్యాలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఎ) కింద జనవరి 1, 2023 నుంచి ఏడాది పాటు ఉచితంగా ఆహారధాన్యాలు అందించనున్నట్లు...
డిసెంబరు 27న శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలు రద్దు, టీటీడీ ప్రకటన
తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా డిసెంబరు 27, మంగళవారం నాడు బ్రేక్ దర్శనాలు రద్దు చేయడమైనదని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఒక ప్రకటనలో తెలిపింది. డిసెంబరు 27న...
దేశంలో మరో 201 మందికి కరోనా పాజిటివ్, కేసులు ఏ రాష్ట్రాల్లో ఎక్కువంటే?
దేశంలో గత 24 గంటల్లో మొత్తం 1,36,315 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 201 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రోజువారి పాజిటివిటీ రేటు 0.15 శాతంగా నమోదవగా,...
ముగిసిన సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు.. అధికారిక లాంఛనాలతో నిర్వహించిన తెలంగాణ సర్కార్
ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటుడు, నవరస నటనాసార్వభౌముడు కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు ముగిశాయి. సీఎం కేసీఆర్ సూచన మేరకు శనివారం తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో హైదరాబాద్ లోని ఆయన అంత్యక్రియలను మహాప్రస్థానంలో...
తెలంగాణలో పలు సంక్షేమ శాఖల్లో 581 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పలు సంక్షేమ శాఖలకు సంబంధించి 581 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) శుక్రవారం నోటిఫికేషన్ విడుదల...
ఢిల్లీలో ప్రవేశించిన రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’.. పాల్గొన్న సోనియా గాంధీ, ప్రియాంక వాద్రా
కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తెచ్చేందుకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో చేపట్టిన 'భారత్ జోడో యాత్ర' శనివారం దేశరాజధాని ఢిల్లీకి చేరుకుంది. ఒకవైపు కేంద్రం కోవిడ్ హెచ్చరికలు చేస్తూ రాహుల్...
రాష్ట్రంలో బూస్టర్ డోస్ పంపిణీకి వ్యాక్సిన్స్ సరఫరా చేయండి, కేంద్రాన్నికోరిన మంత్రి హరీశ్ రావు
కోవిడ్-19 పరిస్థితులపై రాష్ట్రాల సన్నద్ధతపై శుక్రవారం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా నిర్వహించిన వీడియో సమీక్షలో తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, రాష్ట్ర ఉన్నతాధికారులతో...
సీఎం జగన్ రెండోరోజు కడప జిల్లా పర్యటన.. ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పర్యటన రెండో రోజైన శనివారం ఆయన...
ఐపీఎల్-2023 మినీ వేలం: 10 ప్రాంఛైజీలు కొనుగోలు చేసిన క్రికెటర్ల జాబితా ఇదే…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2023 మినీ వేలం డిసెంబర్ 23, శుక్రవారం నాడు కొచ్చిలో జరిగింది. ఈ వేలంలో మొత్తం 405 మంది ఆటగాళ్లు ఉన్నారు. కాగా 10 ఫ్రాంచైజీలు కలిపి 80...
వైసీపీ ప్రభుత్వంపై జనాగ్రహం పెరుగుతోంది, ఈసారి అధికారంలోకి వచ్చేది టీడీపీయే – బొబ్బిలి రోడ్ షోలో చంద్రబాబు
వైసీపీ ప్రభుత్వంపై జనాగ్రహం పెరుగుతోందని, ఈసారి అధికారంలోకి వచ్చేది టీడీపీ పార్టీయేనని వ్యాఖ్యానించారు ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ మేరకు ఆయన శుక్రవారం విజయనగరం జిల్లాలో...








































