Home 2022
Yearly Archives: 2022
పార్లమెంటులో టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చండి.. రాజ్యసభ ఛైర్మన్, లోక్సభ స్పీకర్లకు ఎంపీల విజ్ఞప్తి
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్).. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా పేరు మార్చుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీనికి కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే తెలంగాణ రాష్ట్ర...
ఐపీఎల్-2023 వేలం: రూ.18.50 కోట్లతో పంజాబ్ కింగ్స్ కు సామ్ కుర్రాన్, ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 సీజన్ కోసం ఆటగాళ్ల మినీ వేలం ప్రక్రియ నేడు (డిసెంబర్ 23, శుక్రవారం) మధ్యాహ్నం 2.30 గంటల నుంచి కేరళలోని కొచ్చిలో ప్రారంభమైంది. ఈ వేలంలో...
దేశంలో కోవిడ్ కొత్త వేరియంట్ కేసుల నేపథ్యంలో.. భారత్ బయోటెక్ ‘నేసల్ వ్యాక్సిన్’కు కేంద్రం ఆమోదం
చైనాలో కరోనా మహమ్మారి విరుచుకు పడుతున్న వేళ భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే 4 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బీఎఫ్.7 కేసులో వెలుగు చూసిన క్రమంలో గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్...
కైకాల సత్యనారాయణ మృతి పట్ల ప్రధాని మోదీ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం
ప్రముఖ సీనియర్ నటుడు, నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు, ఏపీ సీఎం వైఎస్ జగన్...
గ్రూప్-4 పోస్టులకై ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ వాయిదా, ఎప్పటినుంచి ప్రారంభమంటే?
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. గ్రూప్-4 కింద 9,168 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ...
దేశంలో 3,380 యాక్టీవ్ కరోనా కేసులు, గత 24 గంటల్లో నమోదైన కొత్త కేసులు ఎన్నంటే?
దేశంలోని పలురాష్ట్రాల్లో గత 24 గంటల్లో 200 లోపే కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 163 పాజిటివ్ కేసులు నమోదవడంతో డిసెంబర్ 23, శుక్రవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం...
సింగరేణి సంస్థ 103వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్మిక సోదరులకు, యాజమాన్యానికి శుభాకాంక్షలు – ఎమ్మెల్సీ కవిత
తెలంగాణలోని సింగరేణి కాలరీస్ సంస్థ శనివారం 103వ ఆవిర్భావ వేడుకలను జరుపుకుంటోంది. డిసెంబర్ 23, 1920న ఈ సంస్థకు ‘సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్’ అని నామకరణం జరగడంతో, అప్పటినుంచి అదే తేదీన...
ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ మృతి పట్ల సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్, సీఎం వైఎస్ జగన్
ప్రముఖ సీనియర్ నటుడు, మాజీ ఎంపీ కైకాల సత్యనారాయణ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు....
కరోనా పట్ల ఆందోళన వద్దు, పలు దేశాల్లో కరోనా వ్యాప్తి తీరు గమనిస్తున్నాం, మంత్రి హరీశ్ రావు సమీక్ష
ప్రపంచవ్యాప్తంగా చైనా సహా పలు దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సూచనలు అనుసరించి, కరోనా సన్నద్ధతపై తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు...
కరోనా నేపథ్యంలో కేంద్రం అలర్ట్.. అన్ని విమానాశ్రయాలలో ర్యాండమ్ పరీక్షలు, మార్గదర్శకాలు జారీ
దేశంలో బీఎఫ్-7 కోవిడ్ వేరియంట్ల కేసుల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులలో 2% మందికి శుక్రవారం నుంచి ర్యాండమ్గా కరోనా టెస్ట్ లు చేయాలని భారత ప్రభుత్వం...










































