Home 2022
Yearly Archives: 2022
కోవిడ్ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం, రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలి – పార్లమెంటులో కేంద్ర ఆరోగ్య మంత్రి కీలక ప్రకటన
చైనా సహా మరికొన్ని ఇతర దేశాల్లో కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా గురువారం లోక్సభలో కీలక ప్రకటన చేశారు. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 పరిస్థితిని సమీక్షిస్తున్నామని,...
తెలంగాణ అసెంబ్లీలో టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్గా మార్పు
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ పేరు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీలో కూడా టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ గా...
చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమం “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” – సీఎస్ సోమేశ్ కుమార్
జీవకోటికి ప్రాణవాయువును అందించే చెట్లను నాటడం మనందరి బాధ్యత అని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ అన్నారు. ఈ రోజు తన పుట్టిన రోజును పురస్కరించుకుని “గ్రీన్ ఇండియా...
గాంధీభవన్లో దిగ్విజయ్ సింగ్తో టీ-కాంగ్రెస్ నేతల భేటీ.. పీసీసీ పదవులు, పార్టీలో అంతర్గత కలహాలపై కీలక చర్చ
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పీసీసీ పదవుల నియామకం విషయంలో మొదలైన రగడకు నేటితో ముగింపు పడనుందా? పార్టీలో చీలికకు కారణమైన సమస్యకు పరిష్కారం దొరకనుందా? గురువారం గాంధీభవన్లో టీ-కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్ సింగ్తో...
విజయనగరం జిల్లాలో నేటి నుంచి మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి (డిసెంబర్ 22, గురువారం) నుంచి మూడు రోజుల పాటుగా విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా గురువారం...
చైనాలో కోవిడ్ విజృంభణపై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన.. అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ దేశాలకు సూచన
చైనాలో 2020 నుంచి అమలులో ఉన్న కఠినమైన 'జీరో-కోవిడ్' విధానాన్ని ఎత్తివేసిన తర్వాత ఆ దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో చైనాలో...
ఉపాధి హామీ పనులపై కేంద్ర దుష్ప్రచారానికి వ్యతిరేకంగా రేపు అన్నీ జిల్లా కేంద్రాల్లో బీఆర్ఎస్ ధర్నా – కేటీఆర్
ఉపాధి హామీ పథకంలో భాగంగా రైతులు నిర్మించుకున్న పంట ఆరబోత కల్లాలపై కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆరోపించారు. రైతులకు అనేక విధాలుగా ఉపయోగపడే...
చంద్రబాబు పాలనలో తెలంగాణ దోపిడీకి గురైంది, ఇక్కడి ప్రజలకు దీనిపై స్పష్టత ఉంది – మంత్రి హరీశ్ రావు
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో తెలంగాణ దోపిడీకి గురైందని, ఇక్కడి ప్రజలకు దీనిపై స్పష్టత ఉందని వ్యాఖ్యానించారు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు. ఈ మేరకు...
దేశంలో గత 24 గంటల్లో 185 కరోనా పాజిటివ్ కేసులు, రికవరీ రేటు ఎంతంటే?
దేశంలో గత 24 గంటల్లో పలు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 185 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో డిసెంబర్ 22, గురువారం ఉదయం 8 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల...
సీఎం కేసీఆర్ ‘బీఆర్ఎస్’ ప్రకటన తర్వాత అన్ని రాష్ట్రాల నుంచి భారీ స్పందన వస్తోంది – ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 'భారత రాష్ట్ర సమితి' (బీఆర్ఎస్) పేరుతో నూతన జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత దేశవ్యాప్తంగా ఒక చర్చ మొదలైందని, అన్ని రాష్ట్రాల నుంచి...










































