Home 2022
Yearly Archives: 2022
తొలి టెస్టులో బంగ్లాపై భారత్ ఘన విజయం, రాణించిన స్పిన్నర్లు
బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న భారత్ రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా జరిగిన తొలి టెస్టులో ఘన విజయం సాధించింది. 513 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య బంగ్లాను భారత్...
ఈనెల 21న ఎల్బీస్టేడియంలో క్రిస్మస్ విందు, తెలంగాణలో అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం: మంత్రి కొప్పుల
రాష్ట్రంలో సబ్బండ వర్గాల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలంగాణ రాష్ట్ర మైనారిటీ, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం ఎస్ఆర్ గార్డెన్...
ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 21న ట్యాబ్లు పంపిణీ చేయనున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులకు శుభవార్త. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు త్వరలోనే ట్యాబ్లును అందించనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జన్మదినం (డిసెంబర్ 21) సందర్భంగా వైఎస్ఆర్సీపీ...
రాష్ట్ర వాణిజ్య పన్నుల విభాగంపై అధ్యయనానికి అస్సాం అధికారుల బృందం, సీఎస్ తో భేటీ
తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్య పన్నుల విధానంలో గణనీయమైన మార్పు వచ్చిందని, వ్యవస్థీకృత ఆధారిత పన్ను అమలుపై దృష్టి సారించామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. అస్సాం రాష్ట్ర...
గంగ శివుడికి ఏమవుతుంది? – ఆధ్యాత్మిక వక్త డా.అనంత లక్ష్మి
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...
తెలంగాణకు హరితహారం అద్భుత కార్యక్రమం, ఆదర్శనీయం: తమిళనాడు అడిషనల్ చీఫ్ సెక్రటరీ సుప్రియా సాహు
తెలంగాణకు హరితహారం అద్భుతమైన కార్యక్రమం అని, గత ఎనిమిదేళ్లుగా ఈ పథకం అమలు చేస్తూ రాష్ట్రం గణనీయమైన పచ్చదనం సాధించిందని తమిళనాడు అడిషనల్ చీఫ్ సెక్రటరీ (అడవులు, పర్యావరణం, వాతావరణ మార్పుల శాఖ)...
నిమ్స్ ఆసుపత్రిలో రూ.2 కోట్లతో ఏర్పాటు చేసిన అత్యాధునిక వైద్య పరికరాలను ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు
తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు శనివారం ఉదయం హైదరాబాద్ లోని పంజాగుట్టలో గల నిమ్స్ ఆసుపత్రిలో దాదాపు రూ.2 కోట్లతో సమకూర్చుకున్న ఇంట్రా ఆపరేటివ్ ఆల్ట్రా సౌండ్,...
ఫిఫా ప్రపంచ కప్ 2022: నేడు క్రొయేషియా-మొరాకో మధ్య కీలక మ్యాచ్, మూడో స్థానం కోసం పోటీ
ఆదివారం జరగనున్న ఫిఫా ఫైనల్స్కు ముందు మూడో ప్లేస్ ప్లే-ఆఫ్ కోసం శనివారం క్రొయేషియా మరియు మొరాకో మధ్య కీలక మ్యాచ్ జరుగనుంది. మొదటి సెమీ-ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా క్రొయేషియాపై 3-0తో ఘనవిజయం...
కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ సమావేశం.. పన్ను పెంపుదల, కొత్త పన్నులు లేవని ప్రకటన
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో 48వ వస్తువులు మరియు సేవల పన్ను (జీఎస్టీ) కౌన్సిల్ సమావేశం శనివారం న్యూఢిల్లీలో జరిగింది. సమావేశం అనంతరం ఉన్నతాధికారులతో కలిసి ఆమె మీడియా సమావేశం...
నిజామాబాద్, మహబూబ్నగర్, సిద్దిపేట, నల్గొండల్లో వరుసగా ఐటీ హబ్లు ప్రారంభం: మంత్రి కేటీఆర్
రాష్ట్రంలోని అన్ని ప్రముఖ ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా ఐటీ పరిశ్రమను విస్తరించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు నగరాల్లో ఐటీ హబ్ ల ఏర్పాటుపై...












































