Home 2022
Yearly Archives: 2022
సుప్రీంకోర్టులో బిల్కిస్ బానోకు షాక్.. దోషుల విడుదలపై సమీక్ష కోరుతూ వేసిన పిటిషన్ కొట్టివేత
2002 గోధ్రా అనంతర అల్లర్లలో ప్రాణాలతో బయటపడిన 'బిల్కిస్ బానో' 11 మంది దోషుల శిక్షలను తగ్గించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని కోరుతూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను పునఃసమీక్షించాలని కోరుతూ దాఖలు చేసిన రివ్యూ...
బిగ్ బాష్ లీగ్ లో సంచలనం, సిడ్నీ థండర్ జట్టు కేవలం 15 పరుగులకే ఆలౌట్
ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ లో శుక్రవారం సంచలనం నమోదైంది. బీబీఎల్ లో భాగంగా సిడ్నీ థండర్, అడిలైడ్ స్ట్రైకర్స్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్లో సిడ్నీ థండర్ కేవలం 15...
వలస నేతలకే కమిటీల్లో చోటు, సీనియర్లపై కోవర్టు ప్రచారం – మండిపడ్డ టీ-కాంగ్రెస్ సీనియర్ నేతలు
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నుంచి వచ్చిన వాళ్లకే కొత్త కమిటీల్లో చోటు కల్పించారని, సీనియర్లను విస్మరించారని ఆరోపించారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు. శనివారం వారు సీఎల్పీ నేత భట్టీ విక్రమార్క...
ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్ విధానం అమలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్ విధానం అమలు చేయడానికి సిద్ధమైంది. ఈ మేరకు దీనికి సంబంధించి శనివారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది....
దేశంలో కొత్తగా 167 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ, కేసులు ఎక్కడ ఎక్కువంటే?
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం పూర్తిగా తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో మొత్తం 1,19,475 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 167 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో...
ఢిల్లీలోని జంతర్మంతర్ వేదికగా అమరావతి రైతుల ధర్నా, జాతీయస్థాయిలో మద్దతుకు యత్నం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ అమరావతి రైతులు దేశ రాజధాని ఢిల్లీలో తమ నిరసన కార్యక్రమాలను ప్రారంభించారు. దీనిలో భాగంగా శనివారం జంతర్ మంతర్ వేదికగా ధర్నా చేపట్టారు....
రేపు మేఘాలయ, త్రిపురలలో ప్రధాని మోదీ పర్యటన, 6800 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు (డిసెంబర్ 18, ఆదివారం) మేఘాలయ మరియు త్రిపుర రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రెండు రాష్ట్రాల్లో కలిపి రూ.6,800 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు...
బీఆర్ఎస్ రాకతో బీజేపీ గుండెల్లో రైళ్లు, అందుకే ఐటీ, ఈడీ, సీబీఐలతో దాడులు చేయిస్తోంది – ఎమ్మెల్యే పైలట్...
బీఆర్ఎస్ రాకతో బీజేపీ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని, అందుకే ఐటీ, ఈడీ, సీబీఐలతో దాడులు చేయిస్తోందని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. ఈ మేరకు ఆయన శనివారం హైదరాబాద్ లోని...
జనవరి 2, 3 తేదీల్లో కేరళలో జరిగే ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ లో పాల్గొననున్న ఎమ్మెల్సీ కవిత
బీఆర్ఎస్ కీలక నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 2023, జనవరి 2, 3 తేదీల్లో కేరళ రాష్ట్రంలో పర్యటించనున్నారు. కేరళలోని కన్నూరులో జనవరి 1-3 తేదీల్లో ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ జరగనుంది. ఈ...
ప్రధాని మోదీపై పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన కేంద్రం
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. బిలావల్ భుట్టో అనాలోచిత వ్యాఖ్యలకు సంబంధించి మీడియా ప్రశ్నలకు కేంద్ర విదేశాంగ...













































