Home 2022
Yearly Archives: 2022
దేశంలో కొత్తగా 159 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ, కేరళలోనే కొంత ఎక్కువ
దేశంలో కరోనా వ్యాప్తి పూర్తిగా తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో మొత్తం 59,510 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 159 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రోజువారి...
ఏపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు ఊరట, బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ అనంతబాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తన కారు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఆయనకు సుప్రీంకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి...
నేటి మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల: టీటీడీ
2023 జనవరి నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను నేడు (డిసెంబర్ 12, సోమవారం) మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)...
కొనసాగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. నేడు పలు కీలక బిల్లులపై రాజ్యసభలో చర్చ
పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం పునఃప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో నేడు పలు కీలక బిల్లులు రాజ్యసభలో చర్చకు రానున్నాయి. వీటిలో ప్రధానంగా షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన సవరణ బిల్లును...
బంగ్లాతో మొదటి టెస్టుకు కెప్టెన్ గా కేఎల్ రాహుల్, వైస్ కెప్టెన్ గా పుజారా, రోహిత్, షమీ, జడేజా...
భారత్ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య వన్డే సిరీస్ ముగియగా, డిసెంబర్ 14-18, 22-26 తేదీల మధ్య రెండు టెస్టుల సిరీస్...
నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం కేసీఆర్, 14న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం
ఢిల్లీలోని సర్దార్పటేల్ మార్గ్ లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని డిసెంబర్ 14వ తేదీన ప్రారంభించనున్నట్టు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించిన విషయం తెలిసిందే. ఢిల్లీలో...
ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. మాండూస్ తుపాను బాధితులకు రూ. 2,000 తక్షణ ఆర్థిక సాయం విడుదల
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాండూస్ తుపాను కారణంగా గత నాలుగైదు రోజులుగా రాష్ట్రంలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస...
తెలంగాణ సాధారణ ఎన్నికల్లో పోటీకి జనసేన కసరత్తు, 32 నియోజకవర్గాల్లో నూతన కార్య నిర్వాహకుల నియామకం
తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన పార్టీ తెలంగాణ కార్యవర్గం కసరత్తులు చేస్తుంది. "తెలంగాణలో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలి" అని ఇటీవల జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్...
ఢిల్లీ మద్యం కుంభకోణం: ముగిసిన సీబీఐ విచారణ, సీఎం కేసీఆర్ను కలిసిన ఎమ్మెల్సీ కవిత
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ఎమ్మెల్సీ కవిత విచారణ ముగిసింది. బంజారాహిల్స్ రోడ్ నెం 14లోని ఆమె నివాసంలో ఆదివారం ఉదయం 11 గంటలకు రాఘవేంద్ర వస్త నేతృత్వంలోని ఐదుగురు సీబీఐ...
ఫిష్ దమ్ బిర్యానీ తయారీ విధానం ఇదే…
Sreemadhu kitchen & vlogs యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలతో పాటుగా వ్లాగ్స్, హెల్తీ డైట్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ వంటి అంశాలపై ఉపయోగకరమైన వీడియోలు అందిస్తున్నారు. గొప్ప రుచిగా...













































