Home 2022
Yearly Archives: 2022
మహబూబ్నగర్లో జనం గోస-బీజేపీ భరోసా సభలో పాల్గొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్రంలో ప్రస్తుతం రెండో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ చేపడుతున్న సంగతి తెలిసిందే. బండి సంజయ్ రెండో విడత యాత్ర ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లాలో...
కరివేపాకు నిల్వ పచ్చడి చేసుకోవడం ఎలా?
Sreemadhu kitchen & vlogs యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలతో పాటుగా వ్లాగ్స్, హెల్తీ డైట్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ వంటి అంశాలపై ఉపయోగకరమైన వీడియోలు అందిస్తున్నారు. గొప్ప రుచిగా...
జగనన్న విద్యాదీవెన: 10.85 లక్షల విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.709 కోట్లు జమ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు ఈ ఏడాది ‘జగనన్న విద్యాదీవెన’ పథకం కింద జనవరి-మార్చి 2022 త్రైమాసికానికి రూ.709 కోట్ల నిధులు విడుదల చేశారు. తిరుపతిలోని తారకరామ...
పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు
ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు గురువారం నాడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. పోలవరం ప్రాజెక్టు వద్ద క్షేత్రస్థాయిలో జరుగుతున్న వివిధ నిర్మాణ పనులను పరిశీలించి, పనుల పురోగతిపై అధికారులతో మాట్లాడారు....
దేశంలో దాదాపు 20 వేల యాక్టీవ్ కోవిడ్-19 కేసులు, రికవరీ రేటు 98.74 శాతంగా నమోదు
దేశంలో పలు రాష్ట్రాల్లో రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల నమోదు పెరుగుతుంది. తాజాగా రోజువారీ పాజిటివిటీ రేటు 0.77 శాతంగా నమోదైంది. గత 24 గంటల్లో కొత్తగా 3,275 పాజిటివ్ కేసులు నమోదవడంతో...
యూపీఎస్సీ పరీక్షల క్యాలెండర్-2023 విడుదల, సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్, మెయిన్స్ ఎప్పుడంటే?
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) బుధవారం నాడు 2023 సంవత్సరానికి సంబంధించి నిర్వహించే పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసింది. యూపీఎస్సీ వార్షిక పరీక్ష క్యాలెండర్ ను అధికారిక వెబ్సైట్ upsc.gov.in లో...
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తో ప్రధాని మోదీ భేటీ, ఉక్రెయిన్ సహా పలు అంశాలపై చర్చలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 4, 2022న కోపెన్హాగన్లో జరిగిన 2వ ఇండియా-నార్డిక్ సమ్మిట్ అనంతరం తిరుగు ప్రయాణంలో ఫ్రాన్స్ దేశంలో అధికారిక పర్యటన చేసారు. ఈ పర్యటనలో భాగంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 39 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. కోత్తగా 39 పాజిటివ్ కేసులు నమోదవడంతో మే 4, బుధవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 7,92,147...
30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 166వ పాఠంలో ధూళిపూడి ఫణి ప్రదీప్...
ఏపీ ఆర్బీకేలను ఐక్యరాజ్యసమితి అవార్డుకి నామినేట్ చేయడం గర్వకారణం – మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) ను ఐక్యరాజ్యసమితి అవార్డుకి నామినేట్ చేయడం గర్వకారణమని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు....











































