Home 2022
Yearly Archives: 2022
నేటి సాయంత్రం లోగా యాత్రికులు పత్రాలు సమర్పించాలి – తెలంగాణ హజ్ కమిటీ
పవిత్ర హజ్ యాత్ర-2022 కు ఎంపికైన వారు ఈరోజు సాయంత్రం లోగా సంబంధిత పత్రాలు సమర్పించాలని తెలంగాణ హజ్ కమిటీ సూచించింది. ఈ మేరకు వార్షిక యాత్రకు సంబంధించిన పత్రాల సమర్పణకు శుక్రవారం...
తెలంగాణలో కొత్తగా 44 కరోనా కేసులు, 25 జిల్లాల్లో జీరో కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 44 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మే 5, గురువారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,92,191 కి పెరిగింది. 25...
ఏపీలో ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు.. అన్ని పరీక్ష కేంద్రాలను ‘నో ఫోన్ జోన్స్’ గా ప్రకటించిన అధికారులు
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం అయ్యాయి. ఈ నెల 24 వరకు నిర్వహించనున్న పరీక్షలకు ప్రభుత్వ ఆదేశాలతో ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1,456 పరీక్షా కేంద్రాలను...
జీవితంలో సవాళ్లను ఎలా అధిగమించాలి?, శ్రీకృష్ణుడు బోధనలు ఏంటి?
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...
అక్టోబర్ 2 నుంచి బీహార్ లో 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తా : ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గురువారం కీలక ప్రకటన చేశారు. బీహార్ రాష్ట్రంలో 3,000 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టబోతున్నట్టు ప్రకటించాడు. అలాగే ఇప్పటికిప్పుడు ఏ రాజకీయ పార్టీని ప్రారంభించబోనని, ఒకవేళ జన్...
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రికి నారా లోకేష్ లేఖ, నీట్ పీజీ 2022 పరీక్ష వాయిదాపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని...
నీట్ పీజీ 2022 పరీక్ష వాయిదా అంశంపై కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయాకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ లేశారు....
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీల్లో బస్తీ దవాఖానాలు, అంగన్ వాడి కేంద్రాల ఏర్పాటు: మంత్రి తలసాని
పేద ప్రజల కోసం సకల సౌకర్యాలతో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీలలో బస్తీ దవాఖానాలు, అంగన్ వాడి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి,...
తెలంగాణలో రాజ్యసభ స్థానానికి ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల, మే 30న పోలింగ్
తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం ఉప ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నాడు షెడ్యూల్ ను విడుదల చేసింది. రాష్ట్రంలో గత నవంబర్ లో జరిగిన ఎమ్మెల్యే...
యాసంగి ధాన్యం సేకరణపై సీఎస్ సమీక్ష, ఇప్పటికే 4.61 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని వెల్లడి
తెలంగాణ రాష్ట్రంలో యాసంగి ధాన్యం సేకరణ, కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేడు పౌరసరఫరాలు, మార్కెటింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎస్...
తిరుపతిలో శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటి ఆసుపత్రి నిర్మాణ భూమిపూజలో పాల్గొన్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం తిరుపతిలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా తిరుపతిలోని తారకరామ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో 'జగనన్న విద్యాదీవెన’ పథకం కింద జనవరి-మార్చి 2022...












































