Home 2022
Yearly Archives: 2022
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యల కేసులో, నేడు తీర్పు వెలువరించనున్న సెషన్స్ కోర్ట్
ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ పదేళ్లక్రితం చేసిన ఒక ద్వేషపూరిత ప్రసంగం కేసులో హైదరాబాద్ స్పెషల్ సెషన్స్ కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. దీంతో ఓల్డ్ సిటీ...
తెలంగాణలో కొత్తగా 24 కరోనా పాజిటివ్ కేసులు, రికవరీ రేటు 99.45 శాతం
తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. కొత్తగా 24 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఏప్రిల్ 11, సోమవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ...
పబ్లిక్ స్పీకింగ్ కి 12 సూత్రాలు – డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “పబ్లిక్ స్పీకింగ్ కి 12 సూత్రాలు” గురించి వివరించారు. సాధారణంగా మనదేశంలో చాలామందికి వేదికపై మాట్లాడాలంటే చాలా భయమని చెప్పారు....
టీఎస్ఆర్జేసీ సెట్-2022 పరీక్ష దరఖాస్తు గడువు ఏప్రిల్ 30 వరకు పెంపు
తెలంగాణ రాష్ట్రంలో గురుకుల (రెసిడెన్షియల్) జూనియర్ కళాశాలల్లో 2022-23 సంవత్సరానికి గానూ ఇంటర్మీడియట్ ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే “టీఎస్ఆర్జేసీ సెట్-2022” పరీక్షకు దరఖాస్తు చేసుకునే గడువును పొడిగించారు. టీఎస్ఆర్జేసీ ప్రవేశ పరీక్ష రాసేందుకు...
తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్ను ప్రశ్నించిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల విషయమై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ప్రశ్నించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఈ మేరకు సీఎం కేసీఆర్కు ఆయన కొన్ని ప్రశ్నలను సంధించారు. ధాన్యం కొనుగోళ్లపై ఢిల్లీ...
పాకిస్థాన్ కొత్త ప్రధానిగా ఎన్నికైన షెహబాజ్ షరీఫ్
పాకిస్థాన్ రాజకీయాలు గత కొన్ని రోజులుగా రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈరోజు ఒక కీలక ఘట్టానికి వేదికయింది పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ. ఇమ్రాన్ ఖాన్ స్థానంలో షెహబాజ్ షరీఫ్ పాకిస్తాన్...
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గేను ప్రశ్నించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభలో ఆ పార్టీ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే ఒక కీలక కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ముందు హాజరు కావాల్సిందిగా సమన్లు అందుకున్నారు. 'నేషనల్ హెరాల్డ్'...
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం, జీవో నెంబర్ 111 ఎత్తివేతకు ఆమోదం
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో ఏప్రిల్ 12, మంగళవారం మధ్యాహ్నం సమావేశమైన రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. జీవో నెంబర్ 111 ఎత్తివేతకు ఆమోదం తెలిపింది. సికింద్రాబాద్...
సీపీఎం ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి వరుసగా మూడోసారి ఎన్నిక
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) పార్టీ ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి ఎన్నికయ్యారు. ఈ పదవికి ఆయన ఎన్నికవడం ఇది వరుసగా మూడోసారి. 2015 లో తొలిసారిగా సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శిగా...
ఇండియాలో ‘ఎక్స్ఈ’ వేరియంట్పై ఆందోళన అనవసరం – ఎన్టిఎజిఐ చీఫ్ ఎన్కె అరోరా
కోవిడ్ యొక్క కొత్త 'ఎక్స్ఈ' వేరియంట్ కేసులను భారతదేశంలో వెలుగుచూసిన తర్వాత భయపడాల్సిన అవసరం లేదు అని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్టిఎజిఐ) చీఫ్ చెప్పారు. X సిరీస్లోని...













































