Home 2022
Yearly Archives: 2022
కోవిడ్-19 యొక్క కొత్త ఎక్స్ఈ వేరియంట్ పై కేంద్ర ఆరోగ్యమంత్రి సమీక్షా సమావేశం
దేశంలో ఒమిక్రాన్ కరోనా వేరియంట్ విజృంభణ అనంతరం కరోనా వలన ఏర్పడ్డ పరిస్థితులు తగ్గుముఖం పట్టి అన్ని రాష్ట్రాల్లో కార్యకలాపాలు గతంలోలాగానే కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా ఇటీవల కరోనా వైరస్ కొత్త...
దేశంలో గత 24 గంటల్లో కరోనా కేసులు ఎక్కువుగా నమోదైన 10 రాష్ట్రాలు ఇవే…
దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 796 కరోనా కేసులు, 19 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 4,30,36,928 కు చేరుకోగా,...
బలమైన మానవసంబంధాలకు 3 సూత్రాలు
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...
పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, ఛత్తీస్ గడ్, బీహార్ రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఉపఎన్నికల పోలింగ్
పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, ఛత్తీస్ గడ్, బీహార్ రాష్ట్రాల్లో ఉపఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. పశ్చిమ బెంగాల్లో అసన్సోల్ లోక్సభ స్థానంలో, బల్లిగంజ్ అసెంబ్లీ స్థానంలో మరియు మహారాష్ట్రలో నార్త్ కొల్హాపూర్, బీహార్ లో బోచాహన్, ఛత్తీస్...
తిరుపతిలో శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు, తొక్కిసలాట.. 5 రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తూ...
ఈరోజు తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు అసంఖ్యాకంగా హాజరయ్యారు. దిగువ తిరుపతిలో సర్వదర్శన టోకెన్ల జారీ కేంద్రాల వద్దకు భక్తులు భారీగా చేరుకున్నారు. దగ్గర తోపులాట జరిగింది. దీంతో విపరీతమైన తొక్కిసలాట చోటుచేసుకుంది....
ఆర్టీసీని లాభాల బాటలో నడిపిస్తా – ఏపీ రవాణాశాఖ మంత్రిగా బాధ్యతల స్వీకరణ అనంతరం పినిపే విశ్వరూప్
ఆంధ్రప్రదేశ్ నూతన రవాణా శాఖ మంత్రిగా పినిపే విశ్వరూప్ ఈరోజు లాంఛనంగా బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలో మంగళవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరణ అనంతరం...
మరికాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ, ధాన్యం కొనుగోళ్ళపై కీలక నిర్ణయం?
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో నేడు (ఏప్రిల్ 12, మంగళవారం) మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ సమావేశంలో ధాన్యం కొనుగోళ్ళ...
జనసేన కౌలు రైతుల భరోసా యాత్ర, రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందించిన పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం అనంతపురం జిల్లాలో కౌలు రైతుల భరోసా యాత్ర ప్రారంభించారు . ముందుగా కౌలు రైతుల భరోసా యాత్ర కోసం పుట్టపర్తి విమానాశ్రయంకు చేరుకున్న పవన్ కళ్యాణ్...
పాకిస్తాన్ నూతన ప్రధానమంత్రిగా షెహబాజ్ షరీఫ్, అభినందనలు తెలుపుతూ ప్రధాని మోదీ ట్వీట్
పాకిస్థాన్ దేశ నూతన ప్రధానమంత్రిగా ఎన్నికైన పీఎంఎల్(ఎన్) అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు సోమవారం రాత్రి ప్రధాని మోదీ ట్వీట్ చేశారు....
ఆంధ్రప్రదేశ్లో రైలు ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం, మరికొందరికి తీవ్ర గాయాలు
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలోని జి సిగడాం మండలం బాతువా అనే స్టేషన్ సమీపంలో సోమవారం రాత్రి వేగంగా వస్తున్న రైలు ఢీకొని కనీసం ఐదుగురు మృతి చెందగా, మరికొంత మంది గాయపడ్డారు. సాంకేతిక...














































