Home 2022
Yearly Archives: 2022
వీళ్ళ నుండి దూరంగా ఉండండి – యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “వీళ్ళ నుండి దూరంగా ఉండండి” అనే అంశంపై విశ్లేషణ చేశారు. ఎవరినుంచి దూరంగా ఉండాలి? ఎవరి నుంచి దూరంగా ఉంటే మన జీవితం...
నిత్య జీవాన్ని పొందడం అంటే ఏమిటి? – శుభవార్త టీవీ
Subhavaartha Tv యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఉత్తేజకరమైన క్రిస్టియన్ పాటలు, క్రీస్తు సందేశాలు, ప్రార్ధనలకు సంబంధించిన వీడియోలను అందిస్తున్నారు. అలాగే విజయవంతమైన, ప్రశాంతమైన జీవనం ఆధారంగా రూపొందించిన వైవిధ్యమైన మరియు ఇతివృత్త సంబంధిత...
భద్రాచలంలో కన్నుల పండుగగా శ్రీరామనవమి వేడుకలు.. హాజరైన పలువురు ప్రముఖులు
తెలంగాణ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయం ఆదివారం శ్రీరామనవమి వేడుకలకు ముస్తాబైంది. శ్రీరాముని జన్మదినంతో పాటు కల్యాణ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఉదయం...
ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు
శ్రీరామ నవమి సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడు భారతీయుల ఇష్ట దైవమని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. ఇచ్చిన మాట కోసం కష్టాలు...
శ్రీరామ పట్టాభిషేక వైభవం ఎలా జరిగింది?
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...
తెలంగాణలో కొత్తగా 24 కరోనా కేసులు, 23 జిల్లాల్లో జీరో కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 24 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఏప్రిల్ 9, శనివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,91,485 కి పెరిగింది. 23...
కేరళలో కరోనా : గత 24 గంటల్లో 347 పాజిటివ్ కేసులు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ దేశంలో రోజువారీగా నమోదయ్యే కేసుల్లో అత్యధికంగా కేరళలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 347 కరోనా...
ఇండియాలో మరో కోవిడ్ ‘ఎక్స్ఈ’ వేరియంట్ కేసు నమోదు.. ఈసారి గుజరాత్లో
గుజరాత్లోని ఒక వ్యక్తికి కరోనా వైరస్ వేరియంట్ ‘ఎక్స్ఈ’ (XE) సోకినట్లు అధికారిక వర్గాలు ఈరోజు వెల్లడించాయి. అలాగే XM వేరియంట్ యొక్క ఒక కేసు కూడా రాష్ట్రంలో కనుగొనబడింది. అయితే ఈ...
ఏపీలో కొత్తగా 8 కరోనా కేసులు నమోదు, 22 జిల్లాల్లో జీరో కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 3,556 శాంపిల్స్ కు పరీక్షలు...
ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఒక్కో డోసు కోవిషీల్డ్, కోవాక్జిన్ కరోనా వ్యాక్సిన్ల ధర రూ.225, సంస్థల ప్రకటన
దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరూ కూడా ఏప్రిల్ 10, 2022 నుంచి ప్రికాషన్ డోస్ తీసుకునేందుకు అర్హులని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే 18 ఏళ్ల కంటే...













































