ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో “శ్రీ రామ పట్టాభిషేక వైభవం ఎలా జరిగింది?” అనే అంశం గురించి వివరించారు. శ్రీ రామ పట్టాభిషేకం తప్పనిసరిగా విన్నట్టయితే అన్ని శుభాలు జరుగుతాయని పెద్దలు చెప్పేమాట అని అన్నారు. పూర్తి వివరణ తెలుసుకునేందుకు ఈ వీడియోను వీక్షించండి.
పూర్తిస్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇