Home 2022
Yearly Archives: 2022
వైద్య వృత్తి ఎంతో ఉన్నతమైనది, పెద్దయ్యాక నేను డాక్టర్ కావాలని మా అమ్మ కోరుకుంది – మంత్రి కేటీఆర్
వైద్య వృత్తి ఎంతో ఉన్నతమైనదని, ప్రాణాలు కాపాడగలిగే గొప్ప నైపుణ్యం వారి సొంతమని పేర్కొన్నారు తెలంగాణ ఐటీ మరియు పరిశ్రమల శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు. శనివారం ఆయన హైదరాబాద్ లోని...
దేశంలో కొత్తగా 253 కరోనా పాజిటివ్ కేసులు, 325 రికవరీలు నమోదు
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం పూర్తిగా అదుపులోనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 253 పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 4,46,73,166 కు చేరుకుంది. అలాగే 3 కరోనా...
భారత్ తోలి రాష్ట్రపతి డా.రాజేంద్ర ప్రసాద్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ
భారతదేశ తొలి రాష్ట్రపతి, రాజకీయవేత్త, భారత స్వాతంత్య్ర పోరాటయోధుడు డా.రాజేంద్ర ప్రసాద్ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. రాష్ట్రపతి భవన్లో...
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: హైకోర్టులో జగ్గుస్వామి క్వాష్ పిటిషన్, సిట్ ఇచ్చిన నోటీసులపై ‘స్టే’ విధించాలని వినతి
తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) పలువురికి నోటీసులు జారీ చేసిన...
భారత్, బంగ్లాదేశ్ మధ్య 3 వన్డేల సిరీస్: గాయంతో మహమ్మద్ షమీ దూరం, జట్టులోకి ఉమ్రాన్ మాలిక్
భారత్ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య డిసెంబర్ 4, 7, 10 తేదీల్లో మూడు వన్డేల సిరీస్ జరగనుంది. బంగ్లాదేశ్ తో జరిగే...
ఫిఫా ప్రపంచ కప్: ముగిసిన లీగ్ దశ, నేటి నుంచే నాకౌట్ సమరం.. ఏ రోజు, ఎవరితో ఎవరంటే?
ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్ తదుపరి దశకు చేరుకుంది. శుక్రవారంతో గ్రూప్ దశలు ముగియగా శనివారం నుంచి రౌండ్ ఆఫ్ 16 ప్రారంభం కానుంది. నాకౌట్ తరహాలో సాగనున్న ఈ...
దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్జెండర్ల సంక్షేమ శాఖ ఏర్పాటు, సీఎం కేసీఆర్ కు మంత్రి కొప్పుల ధన్యవాదాలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం (డిసెంబర్ 3) సందర్భంగా తెలంగాణ దివ్యాంగులకు తీపి కబురు అందించింది. తాజాగా దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్ల సంక్షేమ శాఖను ప్రభుత్వం...
పద్మ భూషణ్ పురస్కారాన్ని అందుకున్న గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, భారత ప్రభుత్వానికి, ప్రజలకు కృతజ్ఞతలు
గూగుల్, ఆల్ఫాబెట్ సంస్థల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) సుందర్ పిచాయ్ కు కేంద్ర ప్రభుత్వం 2022 గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారమైన “పద్మ భూషణ్”...
ఢిల్లీ లిక్కర్ స్కామ్: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే దీనికి సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) పలువురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇదేక్రమంలో తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి...
బీజేపీ జాతీయ కార్యవర్గంలో కెప్టెన్ అమరిందర్ సింగ్, సునీల్ జాఖర్ కు చోటు
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కీలక నిర్ణయం తీసుకుంది. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ మరియు మాజీ ఎంపీ సునీల్ జాఖర్లను శుక్రవారం బీజేపీ తన జాతీయ కార్యవర్గంలోకి చేర్చుకుంది....














































