Home 2022
Yearly Archives: 2022
క్షీణించిన లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం.. ఢిల్లీ ఎయిమ్స్కు తరలింపు
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు తెలుస్తోంది. దీంతో హుటాహుటిన రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్కు...
దేశంలో 23,913 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.74 శాతం
దేశవ్యాప్తంగా రోజువారీగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.28 శాతంగా నమోదైంది. గత 24 గంటల్లో కొత్తగా 2 వేలలోపే (1,581) పాజిటివ్ కేసులు...
ఏపీ అసెంబ్లీ నుంచి 4గురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసిన స్పీకర్ తమ్మినేని సీతారాం
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అయితే ప్రశ్నోత్తరాలు ప్రారంభమైన వెంటనే పలు అంశాలకు సంబంధించి న్యాయ విచారణ జరిపించాలని...
అమెరికాలో మంత్రి కేటీఆర్ పర్యటన, రూ.150 కోట్ల పెట్టుబడి ప్రకటించిన కెమ్ వేద లైఫ్ సైన్సెస్ సంస్థ
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రానికి పలు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగుతుంది. అందులో భాగంగా...
దేశంలో ఒక్కసారిగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్, పెట్రోల్, డీజిల్ ధరలు
దేశంలో ఎల్పీజీ సిలిండర్, పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దేశీయ LPG సిలిండర్ ధర రూ. 50 పెరిగింది. గతేడాది అక్టోబర్ 6 తర్వాత ఢిల్లీ, ముంబై మరియు ఇతర నగరాల్లో...
పద్మశ్రీ పురస్కారం అందుకున్న దర్శనం మొగులయ్య, గరికపాటి నరసింహారావు
దేశంలో పలు రంగాలలోని వ్యక్తులకు విశిష్టమైన, అసాధారణ విజయాలు,సేవలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం పద్మ విభూషణ్, పద్మ భూషణ్ మరియు పద్మశ్రీ పురస్కారాలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2022 సంవత్సరానికి...
తెలంగాణలో కొత్తగా 73 కరోనా పాజిటివ్ కేసులు, రికవరీ రేటు 99.39 శాతం
తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. కొత్తగా 73 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మార్చి 21, సోమవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ...
మార్పు చైతన్యానికి చిహ్నం, చేంజ్ మేనేజ్ మెంట్ పై బీవీ పట్టాభిరామ్ విశ్లేషణ
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “చేంజ్ మేనేజ్ మెంట్” అనే అంశంపై విశ్లేషణ చేశారు. మార్పు చైతన్యానికి చిహ్నమని, చైతన్యం జీవానికి చిహ్నమని చెప్పారు. మార్పు...
కేరళలో కరోనా : గత 24 గంటల్లో 495 పాజిటివ్ కేసులు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ దేశంలో రోజువారీగా నమోదయ్యే కేసుల్లో అత్యధికంగా కేరళలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 495 కరోనా...
బీజేపీ కీలక నిర్ణయం, ఎన్నికల్లో ఓడినా పుష్కర్ సింగ్ ధామికే సీఎంగా అవకాశం…
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఉత్తరాఖండ్ లో 70 అసెంబ్లీ స్థానాలకు గాను సీఎం పీఠం కోసం 36 స్థానాలు దక్కించుకోవాల్సి...














































