Home 2022
Yearly Archives: 2022
తెలంగాణాలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళేది లేదు, దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం తప్పకుండా వస్తుంది – సీఎం కేసీఆర్ సంచలన...
జాతీయ రాజకీయాలపై మరోసారి సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రస్తుతం రాజకీయ శూన్యత ఉందని, త్వరలోనే బీజేపీకి ప్రత్యామ్నాయం తప్పకుండా వస్తుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఈరోజు తెలంగాణ భవన్లో...
సీఎం వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపిన, ఉక్రెయిన్ నుంచి వచ్చిన ఏపీ మెడికల్ స్టూడెంట్స్
ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థుల బృందం సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఉక్రెయిన్ నుండి తమను సురక్షితంగా తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపేందుకు విద్యార్థుల...
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 37 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 37 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మార్చి 21, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,19,267 కు చేరింది....
ఏపీ అసెంబ్లీ కీలక నిర్ణయం.. పెగాసస్పై హౌస్ కమిటీ ఏర్పాటు, ఏ విచారణకైనా సిద్ధమన్న నారా లోకేష్
ఈరోజు ఏపీ అసెంబ్లీ కీలక నిర్ణయం తీసుకుంది. పెగాసస్పై హౌస్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. ముఖ్యమంత్రి అనుమతి మేరకు ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని, మరో రెండు...
తెలంగాణ ఉద్యమం కన్నా తీవ్రంగా రైతు ఉద్యమం చేద్దాం – టీఆర్ఎస్ఎల్పీ భేటీలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన
రాష్ట్రంలోని రైతులను కాపాడుకునేందుకు తెలంగాణ ఉద్యమం కన్నా తీవ్రంగా రైతు ఉద్యమం చేద్దామని ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో జరుగుతున్న టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో...
మణిపూర్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన బీరెన్ సింగ్
ఇటీవల జరిగిన మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సత్తా చాటిన సంగతి తెలిసిందే. మణిపూర్ లో సీఎం పీఠం దక్కించుకునేందుకు ఏ పార్టీ అయినా 31 అసెంబ్లీ స్థానాలు...
చైనాలో కరోనా విజృంభణ.. ప్రపంచ ప్రఖ్యాత థీమ్ పార్క్ ‘షాంఘై డిస్నీల్యాండ్’ మూసివేత
చైనాలో కోవిడ్-19 కేసులు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. దీంతో పలు నగరాలూ, పట్టణాలు మళ్ళీ లాక్డౌన్ బాట పడుతున్నాయి. ఈ క్రమంలోనే షాంఘై లోని ప్రముఖ థీమ్ పార్క్ 'డిస్నీల్యాండ్ పార్క్'ను సోమవారం మూసివేశారు....
పంజాబ్: క్రికెటర్ హర్భజన్ సింగ్ సహా ఐదుగురిని రాజ్యసభకు నామినేట్ చేసిన ‘ఆమ్ ఆద్మీ పార్టీ’
పంజాబ్లోని ఆమ్ ఆద్మీ పార్టీ త్వరలో రాజ్యసభకు జరుగనున్న ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. వీరిలో భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ తోపాటు ఐఐటీ-ఢిల్లీలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న 'ఆప్'...
అట్లుంటిన నేను ఇట్లుంటినా – డీజే సాంగ్
“RRR Music” యూట్యూబ్ ఛానల్ ద్వారా సాంప్రదాయ మరియు జానపద పాటల వీడియోలను అందిస్తున్నారు. అలాగే జానపద రంగంలో నాణ్యమైన, వాస్తవమైన మరియు వాస్తవికమైన కార్యక్రమాలను వీక్షకులకు అందుబాటులోకి తెస్తున్నారు. ఇక ఈ...
2014-15లో తలసరి ఆదాయంలో 11వ స్థానంలో ఉన్న తెలంగాణ, 2021-22 నాటికి 3వ స్థానంకు చేరుకుంది : సీఎస్
జాతీయ భద్రత మరియు వ్యూహాత్మక అంశాల్లో చేస్తున్న అధ్యయనంలో భాగంగా రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజీకి (ఎన్డీసీ) చెందిన ఏవిఎం తేజ్బీర్ సింగ్, ఏవీఎస్ఎం, విఎం, ఎస్డీఎస్...














































