ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “చేంజ్ మేనేజ్ మెంట్” అనే అంశంపై విశ్లేషణ చేశారు. మార్పు చైతన్యానికి చిహ్నమని, చైతన్యం జీవానికి చిహ్నమని చెప్పారు. మార్పు సహజమేనని, అయితే మారేందుకు ఇంకా కొందరు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదన్నారు. భయం కారణమా లేక అనుకున్నది రాదేమో అనే దిగులో ఉంటుందన్నారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇