Home 2022
Yearly Archives: 2022
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన సీనియర్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం సీఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాను...
అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ప్రవర్తనపై మంత్రి పేర్ని నాని ఆగ్రహం, సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ప్రవర్తనపై మంత్రి పేర్ని నాని ఆగ్రహం చేశారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. ఈసారి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి టీడీపీ సభ్యులు...
ఏపీకి ప్రత్యేక హోదా లేదు.. తేల్చి చెప్పిన కేంద్రం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వటం కుదరదని కేంద్రం స్పష్టం చేసింది. లోక్సభలో వైసీపీ ఎంపీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు జవాబుగా కేంద్రం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. ప్రత్యేక హోదాపై 14వ ఆర్థిక...
యూపీ: ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన యోగి ఆదిత్యనాథ్.. 25న సీఎంగా ప్రమాణ స్వీకారం
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా మార్చి 25న యోగి ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే ఆయన ప్రస్తుతం శాసనమండలి (ఎమ్మెల్సీ) సభ్యుడిగా కొనసాగుతున్నారు. మరో 3 రోజుల్లో సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవికి...
ప్రపంచ దేశాల్లో బీఏ.2 ఒమిక్రాన్ వేరియెంట్ ఆందోళన.. పెరుగుతున్న పాజిటివ్ కేసులు
ప్రపంచ దేశాలపై కరోనా మళ్లీ విరుచుకుపడనుందా? మనదేశంలో మళ్ళీ 4th వేవ్ రానుందా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ప్రపంచదేశాల్లో మళ్ళీ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అయితే ఈసారి...
జొన్న రొట్టెలు తయారుచేసుకోవడం ఎలా?
“SOOTIGA SUTHI LEKUNDA VANTALU” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పలు రకాల కుకింగ్ వీడియోలను అందిస్తున్నారు. ముఖ్యంగా వెజ్ కూరలు, స్వీట్స్, స్నాక్స్, పొడులు, పచ్చళ్ళు, పలు రకాల రైస్ లు ఎలా...
సమస్యలను ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలి? – యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘సమస్యలను ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలి’ అనే అంశం గురించి వివరించారు. సాధారణంగా చాలామంది మన జీవితాలు ఇంతే, డబ్బు, సమాజంలో కీర్తి, పవర్...
తెలంగాణలో నేషనల్ డిఫెన్స్ కాలేజ్ బృందం పర్యటన, కండ్లకోయ అర్బన్ ఫారెస్ట్ పార్క్ సందర్శన
క్షేత్ర పర్యటనలో భాగంగా 15 మందితో కూడిన జాతీయ భద్రతా కళాశాల (నేషనల్ ఢిఫెన్స్ కాలేజీ ఢిల్లీ) బృందం తెలంగాణలో పర్యటిస్తోంది. ఎయిర్ వైస్ మార్షల్ తేజ్ బీర్ సింగ్ నేతృత్వంలోని ఈ...
ప్రజలందరికీ ప్రపంచ జలదినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
ప్రపంచ జలదినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పంచ భూతాల్లో ఒకటైన నీరు జీవాధారం. నీరు లేనిదే...
34 లక్షల మందికిపైగా 12-14 ఏళ్ల పిల్లలకు తొలి డోసు కోవిడ్ వ్యాక్సిన్ అందజేత
దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రస్తుతం 12 ఏళ్లు పైబడివారందరికీ కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీతో పాటుగా 60 ఏళ్లు పైబడినవారికి ప్రికాషన్ డోస్ పంపిణీ కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు...














































