Home 2022
Yearly Archives: 2022
దేశంలో కరోనా రికవరీ రేటు 98.73 శాతం, మరణాల రేటు 1.20 శాతం
దేశంలో కరోనా వ్యాప్తి ప్రభావం తగ్గుముఖం పట్టింది. వీక్లీ మరియు డైలీ పాజిటివిటీ రేట్లలో కూడా స్థిరమైన తగ్గుదల కొనసాగుతుంది. దేశంలో ప్రస్తుతం వీక్లీ పాజిటివిటీ రేటు 0.42 శాతంగా ఉండగా, డైలీ...
తెలంగాణ చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ గా ఐఏఎస్ అధికారి వికాస్రాజ్ నియామకం
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా (చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్) సీనియర్ ఐఏఎస్ వికాస్రాజ్ నియమించబడ్డారు. 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన వికాస్రాజ్ ప్రస్తుతం రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖలో (జీఏడీ)...
హోలీ నేపథ్యంలో ఆంక్షలు, రెండ్రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్
హోలీ పండుగ నేపథ్యంలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలో రెండు రోజుల పాటుగా మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. పండుగ సందర్భంగా శాంతి భద్రతలు, ప్రశాంతతను దృష్టిలో ఉంచుకుని మార్చి 17, గురువారం...
మార్చి 21న యూపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న యోగి ఆదిత్యనాథ్?
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ సొంతంగానే 255 సీట్లను గెలుచుకోగా, ఇక...
ఉక్రెయిన్పై యుద్దాన్ని ఆపాలని రష్యాకు అంతర్జాతీయ కోర్ట్ ఆదేశం.. తీర్పును సమర్ధిస్తూ ఓటేసిన భారత న్యాయమూర్తి
ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్యను తక్షణమే ఆపాలంటూ అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) కీలక తీర్పునిచ్చింది. మొత్తం 15 మంది న్యాయమూర్తులు కలిగిన కోర్టు 13-2 తేడాతో తీర్పుని ప్రకటించింది. అంతర్జాతీయ న్యాయస్థానంలో ఒక...
హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద బీజేపీ ‘ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష’ – పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యేలు
హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నేడు బీజేపీ ‘‘ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష’’ చేస్తోంది. బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ శాసనసభ నుంచి సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించడం...
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో గులాం నబీ ఆజాద్ భేటీ? జీ-23 గ్రూప్ కీలక నిర్ణయం?
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ గురువారం నాడు 10 జనపథ్ లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ కీలక నేతలు...
నేడు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్న మంత్రి కేటీఆర్.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
నేడు కరీంనగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో రూ.615 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించడం, శంకుస్థాపనలు చేయడం వంటి కార్యక్రమాలలో మంత్రి పాల్గొననున్నారు....
ఏపీ అసెంబ్లీ సమావేశాలు: సభలో టీడీపీ సభ్యుల ఆందోళన, సస్పెన్షన్ విధించిన స్పీకర్
ఎనిమిదవ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేటి సమావేశాల్లో భాగంగా స్పీకర్ తమ్మినేని సీతారాం సభలో తొలుత ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ప్రశ్నోత్తరాల తర్వాత బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి శాఖల వారీగా ప్రతిపాదనలు...
తెలంగాణలో కొత్తగా 75 కరోనా కేసులు, కోలుకున్న 82 మంది బాధితులు
తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. కొత్తగా 75 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మార్చి 16, బుధవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం...











































