Home 2022
Yearly Archives: 2022
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన కమిటీ, 28న విశాఖ బంద్కు పిలుపు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు తలపెట్టిన ఉద్యమం రేపటితో 400 రోజులు పూర్తిచేసుకోనున్నదని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పేర్కొంది. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట...
అవినీతి నిరోధక హెల్ప్ లైన్ ఏర్పాటు, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సంచలన ప్రకటన
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయాన్ని సొంతం చేసుకున్న అనంతరం మార్చి 16న పంజాబ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఆప్ నేత భగవంత్ మాన్ బాధ్యతలు స్వీకరించిన సంగతి...
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కు మంత్రి కేటీఆర్ సవాల్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్పై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు కరీంనగర్ లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరీంనగర్లోని...
పేదలకు పక్కాఇళ్ల నిర్మాణంపై సభలో కీలక ప్రకటన చేసిన సీఎం జగన్
ఏపీ అసెంబ్లీలో పేదల పక్కా ఇళ్ల నిర్మాణంపై జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా సభలో కీలక ప్రకటన చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. చర్చలో పాల్గొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పేదలకు త్వరలోనే...
ఆమ్ ఆద్మీ పార్టీ తరపున త్వరలో రాజ్యసభకు హర్భజన్ సింగ్?
టీమిండియా మాజీ క్రికెటర్, ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ గత ఏడాది డిసెంబర్ లో అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా హర్భజన్ సింగ్ త్వరలోనే రాజ్యసభలో అడుగుపెట్టే...
వంద కోట్లు బడ్జెట్ దాటిన సినిమాలకు, ఏపీలో టికెట్ రేట్లు పెంచుకునేందుకు అవకాశం: మంత్రి పేర్ని నాని ప్రకటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వంద కోట్లు బడ్జెట్ దాటిన సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఏపీలో టికెట్ రేట్లు పెంచుకునేందుకు...
ఏపీలో కరోనా తగ్గుముఖం: గత 24 గంటల్లో 54 పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజువారీగా నమోదయ్యే కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో మార్చి 17, గురువారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల...
జమ్ముకశ్మీర్: ఏడాది కాలంలో 175 మంది ఉగ్రవాదుల హతం, మరో 183 మందిని బంధించిన సీఆర్పీఎఫ్
జమ్ముకశ్మీర్లో ఏడాది కాలంలో 175 మంది ఉగ్రవాదులను సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) హతమార్చిందని, మరో 183 మంది ఉగ్రవాదులను బంధించిందని సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ కుల్దీప్ సింగ్ గురువారం మీడియాకు...
బెంగాల్ కోసం 25 కోట్లకు పెగాసస్ స్పైవేర్ ఆఫర్ చేశారు, కానీ నేను ఒప్పుకోలేదు.. మమతా బెనర్జీ సంచలన...
భారత్లో గతేడాది రాజకీయంగా కలకలం రేపిన ఇజ్రాయెల్ భద్రతా సంస్థ ఎన్ఎస్ఓ గ్రూప్ తయారు చేసిన పెగాసస్ స్పైవేర్ నిఘా వ్యవస్థపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ...
12-14 ఏళ్ల పిల్లలకు కోవిడ్ వ్యాక్సినేషన్ : గత 24 గంటల్లో 3 లక్షల మందికిపైగా తొలి డోసు...
మార్చి 16, బుధవారం నాడు దేశవ్యాప్తంగా 12 మరియు 14 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలు/టీనేజర్ల కూడా కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైన విషయం తెలిసిందే. 12-14 సంవత్సరాల వయసు వారికీ...












































