Home 2022
Yearly Archives: 2022
మార్కెట్ కమిటీల చట్ట సవరణ బిల్లుకు తెలంగాణ శాసనమండలి ఆమోదం
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీల కాలపరిమితి ఏడాది నుండి రెండేళ్లకు, సభ్యుల సంఖ్యను 14 నుండి 18కి, కమిటీలో రైతుల సంఖ్యను 8 నుండి 12కు పెంచుతూ ప్రభుత్వం రూపొందించిన మార్కెట్...
ఏపీలో కొత్తగా 59 మందికి కరోనా పాజిటివ్, 4 జిల్లాల్లో జీరో కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 10,914 శాంపిల్స్ కు పరీక్షలు...
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగింపు, సభ నిరవధికంగా వాయిదా
తెలంగాణ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. ముందుగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 7న ప్రారంభమయిన విషయం తెలిసిందే. నేటితో కలిపి మొత్తం ఏడు రోజుల పాటుగా సమావేశాలు జరగగా,...
చైనాలో కరోనా కలకలం.. పలు నగరాలలో కఠిన లాక్డౌన్
చైనాలో కరోనా కేసులు మళ్ళీ తీవ్ర స్థాయిలో రికార్డు అవుతున్నాయి. అక్కడ కరోనా వైరస్ విజృంభణ రెండేళ్ల గరిష్ఠ స్థాయికి చేరింది. చైనాలో సోమవారం 1,807 కేసులు నమోదు కాగా, గత 24...
ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రవర్తనపై కొత్త రూలింగ్ ప్రతిపాదన, ఆమోదించిన సభ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రవర్తనపై కొత్త రూలింగ్ ప్రవేశపెట్టారు. వైట్, గ్రీన్, రెడ్ లైన్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వ చీఫ్ గడికోట శ్రీకాంత్రెడ్డి ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు సభ ఆమోదం తెలిపింది. కొత్తగా...
బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై అభినందనలు అందుకున్న ప్రధాని మోదీ
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సెకండ్ సెషన్ సోమవారం నుంచి ప్రారంభం అయినా విషయం తెలిసిందే. ఈరోజు (మంగళవారం) బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ భేటీకి ప్రధాని నరేంద్ర మోదీతోపాటు, బీజేపీ...
ఎయిర్ ఇండియా ఛైర్మన్గా నటరాజన్ చంద్రశేఖరన్ నియామకం
ఎయిర్ ఇండియా ఛైర్మన్గా నటరాజన్ చంద్రశేఖరన్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన టాటా సన్స్ సంస్థ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. సోమవారం నాడు నిర్వహించిన ఎయిర్ ఇండియా బోర్డు సమావేశంలో ఛైర్మన్గా చంద్రశేఖరన్ నియామకానికి...
దేశంలో గత 24 గంటల్లో కోవిడ్-19 కేసులు ఎక్కువుగా నమోదైన 10 రాష్ట్రాలు ఇవే…
దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 2,568 కరోనా కేసులు, 97 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 4,29,96,062 కు చేరుకోగా,...
సెర్ప్, ఐకేపీ, మెప్మా సిబ్బందికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వేతనాలు: సీఎం కేసీఆర్
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా చివరి రోజున ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ద్రవ్య వినిమయ బిల్లు-2022ను శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై చర్చ జరిగిన అనంతరం సీఎం కేసీఆర్ సమాధానం ఇస్తూ...
చెడు అలవాట్లను మానుకోవడం ఎలా?
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...











































