Home 2022
Yearly Archives: 2022
రాష్ట్ర భవిష్యత్తుకై అవసరం అయితే పొత్తులపై ఆలోచిస్తాం – పవన్ కళ్యాణ్
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని ఇప్పటం గ్రామంలో మార్చి 14, సోమవారం జరిగిన జనసేన పార్టీ 9వ ఆవిర్భావ దినోత్సవ సభలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పలు అంశాలపై కీలక ప్రసంగం...
రష్యా-ఉక్రెయిన్ మధ్య నేడు కొనసాగనున్న చర్చలు.. సానుకూల ఫలితం రావాలని కోరుతున్న ప్రపంచ దేశాలు
సోమవారం ప్రారంభమైన ఉక్రెయిన్ మరియు రష్యా ప్రతినిధుల మధ్య చర్చలు మంగళవారం కొనసాగుతాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ చెప్పారు. సోమవారం నాటి చర్చల్లో ఉక్రేనియన్ ప్రతినిధి బృందం మంచి పని చేసిందని...
తెలంగాణ శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 7, సోమవారం ఉదయం ప్రారంభమయిన విషయం తెలిసిందే. కాగా ఈ బడ్జెట్ సమావేశాలు నేటితో (మార్చి 15, మంగళవారం) ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో చివరి రోజు...
హరితనిధి విధివిధానాలు, విరాళాల జమపై తెలంగాణ రాష్ట్ర మంత్రుల సమీక్షా సమావేశం
అభివృద్ది, సంక్షేమ పథకాల్లో దేశానికే దిక్సూచిగా ఉన్న తెలంగాణ రాష్ట్రం, హరితనిధి ఏర్పాటుతో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. రాష్ట్రం పచ్చబడాలనే ముఖ్యమంత్రి...
జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ విమర్శలపై.. స్పందించిన మంత్రి అవంతి శ్రీనివాస్
జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు. ఈరోజు ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ నిన్నటి సభలో ఎవరో...
కర్ణాటక ‘హిజాబ్’ వివాదం: నిషేధాన్ని సమర్థిస్తూ హైకోర్టు సంచలన తీర్పు, పిటిషన్ల కొట్టివేత
'హిజాబ్' వివాదంపై కర్ణాటక హైకోర్టు నేడు (మంగళవారం) సంచలన తీర్పు ఇచ్చింది. విద్యా సంస్థల్లో మత పరమైన ఆచారాలను పాటించడం తప్పనిసరి కాదని హైకోర్టు పేర్కొంది. క్లాస్లో హిజాబ్ ధరించడంపై నిషేధించడాన్ని సవాల్...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 67 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. కోత్తగా 67 పాజిటివ్ కేసులు నమోదవడంతో మార్చి 14, సోమవారం సాయంత్రం 5:30 గంటల నాటికీమొత్తం కేసుల సంఖ్య 7,90,418 కి చేరినట్టు...
ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల నిరసనలు.. జంగారెడ్డిగూడెం సమస్యపై ప్రత్యేక చర్చకు పట్టు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆరవ రోజుకి చేరుకున్నాయి. బడ్జెట్పై చర్చ కొనసాగుతోంది. ఈరోజు విద్యుత్ శాఖకు సంబంధించిన రెండు వార్షిక నివేదికలను మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి సభలో ప్రవేశపెట్టనున్నారు. అలాగే, వ్యాట్ సవరణ...
కేరళ రాష్ట్రంలో కొత్తగా 809 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 18,467 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 809 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది....
ఏపీలో కొత్తగా 26 కరోనా పాజిటివ్ కేసులు, 5 జిల్లాల్లో జీరో కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ప్రభావం తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కొత్తగా 26 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మార్చి 14, సోమవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం...









































