Home 2022
Yearly Archives: 2022
ఏపీ సీఎం వైఎస్ జగన్తో టాలీవుడ్ అగ్ర దర్శకుడు రాజమౌళి భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి భేటీ అయ్యారు. తాడేపల్లి లోని సీఎం క్యాంపు కార్యాలయంలో రాజమౌళితో పాటు నిర్మాత డీవీవీ దానయ్య కూడా సీఎం జగన్ ను కలిశారు....
ఇండియా vs శ్రీలంక రెండో టెస్ట్: పింక్ బాల్ టెస్టులో గెలిచిన భారత్, 2-0తో సిరీస్ వశం
బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతున్న పింక్ టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. 238 పరుగుల భారీ తేడాతో శ్రీలంకను ఓడించి 2-0తో సిరీస్ని కైవసం చేసుకుంది భారత్. దీంతో 2 మ్యాచ్ల సిరీస్...
జేఈఈ మెయిన్-2022 మొదటివిడత పరీక్ష తేదీల్లో మార్పులు, పరీక్ష ఎప్పుడంటే?
దేశంలో ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్-2022 పరీక్ష షెడ్యూల్ ఇటీవల విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో రెండు విడతలు/సెషన్స్ లో జేఈఈ...
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమికి గాంధీ కుటుంబమే కాదు, కాంగ్రెస్ పార్టీ నేతలంతా బాధ్యులే – సీనియర్ నేత...
ఐదు రాష్ట్రాలలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం ఎదురైన నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే సోమవారం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని సమర్థించారు. ఐదు...
తెలంగాణాలో రేపటినుంచి ఒంటిపూట బడులు – ప్రకటించిన విద్యాశాఖ
తెలంగాణ రాష్ట్రంలో రేపటినుంచి (బుధవారం) నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. వేసవికాలం మొదలైన నేపథ్యంలో రాష్ట్రంలో పెరగుతున్న ఎండల కారణంగా ప్రభుత్వం ఒంటిపూట బడులు నిర్వహించడంపై నిర్ణయం తీసుకుంది. మార్చి 15...
ఏపీ అసెంబ్లీ సమావేశాలు: ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ విధించిన స్పీకర్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి ప్రతిపక్ష టీడీపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలను సస్పెన్షన్ చేశారు. సభా కార్యక్రమాలను అడ్డుకోవడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ నిర్ణయం తీసుకున్నారు. సభా సమయాన్ని వృధా చేస్తున్నారని ఆగ్రహిస్తూ.....
కేంద్రం కీలక నిర్ణయం, 12-14 ఏళ్ల పిల్లలకు మార్చి 16 నుంచి కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ
దేశంలో ప్రస్తుతం 15 ఏళ్లు పైబడిన వారందరికీ కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ కు సంబంధించి కేంద్రప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో...
సీఎం కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యం కోసం.. ‘మృత్యుంజయ హోమం’ నిర్వహించిన మంత్రి సత్యవతి రాథోడ్
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సంపూర్ణ ఆరోగ్యం కోసమని, 'మృత్యుంజయ హోమం' తలపెట్టారు, రాష్ట్ర గిరిజన, స్త్రీ,శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్. ఈరోజు (సోమవారం) తన కుటుంబ సభ్యులతో కలిసి...
రేపే వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష సమావేశం
వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష సమావేశం రేపు (మార్చి 15, మంగళవారం) జరగనుంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం అసెంబ్లీలోని కమిటీ హాల్-1లో ఈ సమావేశం జరగనుంది....
తెలంగాణ శాసనమండలి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన గుత్తా సుఖేందర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి సోమవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. శాసన మండలిలో గుత్తా సుఖేందర్ రెడ్డిని రాష్ట్ర మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్...









































