Home 2022
Yearly Archives: 2022
సుక్క బొట్టు నొదుట నెట్టి… లేటెస్ట్ ఫోక్ సాంగ్
“RRR Music” యూట్యూబ్ ఛానల్ ద్వారా సాంప్రదాయ మరియు జానపద పాటల వీడియోలను అందిస్తున్నారు. అలాగే జానపద రంగంలో నాణ్యమైన, వాస్తవమైన మరియు వాస్తవికమైన కార్యక్రమాలను వీక్షకులకు అందుబాటులోకి తెస్తున్నారు. ఇక ఈ...
ధ్యానం వలన కలిగే ప్రయోజనాలేంటి? – డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “ధ్యానం వలన కలిగే ప్రయోజనాలు” గురించి వివరించారు. ధ్యానం రోజువారీ ఒత్తిడిని తొలగిస్తుందని, అలాగే అంతర్గత శాంతి, ప్రశాంతతను అందిస్తుందన్నారు....
వచ్చే ఎన్నికల్లో జనసేన ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం.. పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్
నేడు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించారు. పార్టీ ఆవిర్భవించి ఎనిమిది సంవత్సరాలు పూర్తైన సందర్భంగా భారీ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు పవన్...
పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకై ఉచిత కోచింగ్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 27 శాఖలకు సంబంధించిన 80,039 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీచేయాలని ఇటీవలే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే...
ఏపీ స్పీకర్ కు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ లేఖ, తన రాజీనామాను ఆమోదించాలని విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు విశాఖపట్నం నార్త్ నియోజకవర్గ ఎమ్మెల్యే, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు లేఖ రాశారు. ఎమ్మెల్యే పదవికి తానూ చేసిన రాజీనామాను ఆమోదించాల్సిందిగా లేఖలో కోరారు. ముందుగా...
త్వరలోనే రష్యన్ రాకెట్లు, ‘నాటో’ దేశాలపై కూడా పడతాయి – ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ హెచ్చరిక
త్వరలోనే రష్యన్ రాకెట్లు, 'నాటో' దేశాలపై కూడా పడతాయని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ హెచ్చరికలు చేశారు. పోలండ్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఉక్రేనియన్ సైనిక స్థావరంపై వైమానిక దాడి జరిగిన తర్వాత...
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 2503 కరోనా పాజిటివ్ కేసులు, 27 మరణాలు
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. రోజువారీ కరోనా కేసులు 5 వేల దిగువకు చేరుకున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 2,503 పాజిటివ్ కేసులు, 27 మరణాలు నమోదయ్యాయి. దీంతో...
ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల నిరసన.. సస్పెండ్ చేయాలని స్పీకర్ని కోరిన మంత్రి కొడాలి
ఏపీ అసెంబ్లీ సమావేశాలు గరంగరంగా సాగుతున్నాయి. ఈ రోజు అసెంబ్లీ ప్రారంభంలోనే.. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జంగారెడ్డిగూడెంలో ఈ మధ్యకాలంలో సంభవిస్తున్న వరుస మరణాలపై చర్చించాలని పట్టుబట్టారు. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్...
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు కరోనా పాజిటివ్, త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ట్వీట్
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. "నాకు కోవిడ్ పాజిటివ్ గా తేలింది. రెండు రోజుల...
శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయాన్ని దర్శించుకున్న సీజేఐ ఎన్వీ రమణ
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయాన్ని సందర్శించారు. సతీసమేతంగా హాజరైన ఆయన ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. శ్రీశైలం ఆలయానికి వచ్చిన జస్టిస్ రమణకు ఎండోమెంట్ కమిషనర్,...










































