Home 2022
Yearly Archives: 2022
వనపర్తిలో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం వనపర్తి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా వనపర్తి జెడ్పీహెఛ్ఎస్ బాయ్స్ హైస్కూల్ లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిషాత్మకంగా చేపడుతున్న ‘మన ఊరు-మన బడి’...
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. నారీ శక్తికి సెల్యూట్ – ప్రధాని మోదీ
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు (మంగళవారం) దేశ ప్రజలకు శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా.. నారీ శక్తికి మరియు విభిన్న రంగాలలో వారు సాధించిన విజయాలకు...
నెల్లూరులోని ‘సంగం’ బ్యారేజీకి గౌతమ్రెడ్డి పేరు – అసెంబ్లీలో కీలక ప్రకటన చేసిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక కీలక ప్రకటన చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్మిస్తున్న 'సంగం' బ్యారేజీకి దివంగత మంత్రి మేకపాటి గౌతమ్...
సినిమా టికెట్ ధరలపై కొత్త జీవో, ఏపీ సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ ధరల సవరణకు సంబంధించి సోమవారం నాడు కొత్త జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. సినిమా టికెట్ ధరల కోసం మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర...
తెలంగాణ ప్రభుత్వం ‘మహిళా బంధు’గా మహిళా లోకం చేత ఆదరణ పొందుతుంది: సీఎం కేసీఆర్
‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ పురస్కరించుకుని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలంగాణ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో పురుషుడితో పాటుగా అన్ని రంగాల్లో మహిళలు సమాన పాత్ర పోషిస్తున్నారని సీఎం అన్నారు. కుటుంబ అభివృద్ధిలో...
మేడారం మహాజాతర హుండీ లెక్కింపు.. కోట్లలో ఆదాయం, ఎంతంటే?
గత నెల ఫిబ్రవరి 16 నుండి 19 వరకు మేడారంలో సమ్మక్క, సారలమ్మ మహాజాతర అద్భుతంగా జరిగిన విషయం తెలిసిందే. ఈసారి మేడారం జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారని అధికారులు తెలిపారు. జాతర...
రూ.15 వేల కోట్లకుపైగా పెట్టుబడితో హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు
దిగ్గజ ఐటీ రంగ సంస్థ మైక్రోసాఫ్ట్ దేశంలో తమ అతిపెద్ద డేటా సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయనుంది. దేశంలో ఇప్పటికే ముంబయి, పూణే, చెన్నైలలో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లు ఉండగా,...
ఏపీ అసెంబ్లీ: గౌతమ్రెడ్డి మృతిపై సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రెండో రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈరోజు (మంగళవారం) ప్రారంభం అయ్యాయి. నేటి సమావేశాల్లో భాగంగా దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి మృతిపై ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...
తెలంగాణలో కొత్తగా 102 కరోనా పాజిటివ్ కేసులు, కోలుకున్న 287 మంది బాధితులు
తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. కొత్తగా 102 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మార్చి 7, సోమవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం...
సప్త భ్రమలు గురించి తెలుసుకోండి – డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “మాస్టర్ మైండ్ కావాలనుకుంటున్నారా?” అనే అంశంపై విశ్లేషణ చేశారు. జీవితంలో ఇంకా ఏదీ సాధించలేని వాళ్లలో లేనిది బలమైన కోరిక/తపన/కసి...













































