Home 2022
Yearly Archives: 2022
రాష్ట్ర ప్రజలకు మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. నిబద్దతకు, అచంచల విశ్వాసానికి, త్యాగానికి ప్రతీకగా ఉపవాస ధీక్షలతో, జాగారాలతో శివరాత్రి పండుగను హిందువులు జరుపుకుంటారని...
ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్, అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు నేతలతో భేటీ?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. సోమవారం రాత్రి బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఢిల్లీకి చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్...
అసంపూర్తిగా ముగిసిన రష్యా-ఉక్రెయిన్ చర్చలు.. మరోసారి భేటీకి ఇరుదేశాలు అంగీకారం
ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య జరిగిన చర్చలు నిన్న (సోమవారం) అసంపూర్తిగా ముగిశాయి. ఉభయ దేశాల అధికారులు బెలారస్ సరిహద్దులోని గోమెల్లో సమావేశమయ్యారు. అయితే, చర్చల్లో...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 156 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. కోత్తగా 156 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఫిబ్రవరి 28, సోమవారం సాయంత్రం 5:30 గంటల నాటికీమొత్తం కేసుల సంఖ్య 7,88,931 కి చేరినట్టు...
కేరళలో కరోనా : గత 24 గంటల్లో 2010 పాజిటివ్ కేసులు, 7 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. దేశంలో రోజువారీగా నమోదయ్యే కేసుల్లో అత్యధికంగా కేరళలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 2,010 కరోనా కేసులు, 7 మరణాలు...
జూన్లో కోవిడ్-19 నాల్గవ దశ!, కాన్పూర్ పరిశోధకుల అంచనా
భారతదేశంలో కరోనా మహమ్మారి తగ్గినట్లే కనిపిస్తోంది. అయితే, ఇది తాత్కాలికమేనని.. రాబోయే 4 నెలల్లో ఇది మరోసారి దేశంపై విరుచుకుపడే అవకాశం ఉందని ఒక నివేదిక వెలుగుచూసింది. ఈ సంవత్సరం జూన్లో కోవిడ్-19...
ప్రభుత్వ సలహాదారుగా ఆర్.శోభ నియామకం, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
తెలంగాణ రాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధాన అధికారి(పీసీసీఎఫ్)గా విధులు నిర్వర్తిస్తున్న ఆర్.శోభ సోమవారం నాడు పదవీవిరమణ పొందారు. ఈ నేపథ్యంలో ఆర్.శోభను ప్రభుత్వ సలహాదారుగా (అటవీ వ్యవహారాలు) నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు...
మార్చి 7 నుండి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 7వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. అలాగే రాష్ట్ర బడ్జెట్ కు ఆమోదం తెలిపేందుకు...
ఏప్రిల్ 14 నుంచి బండి సంజయ్ రెండో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ రాష్ట్రంలో రెండో విడత 'ప్రజా సంగ్రామ యాత్ర' ప్రారంభించనున్నారు. ఏప్రిల్ 14,2022 నుంచి రెండో విడత పాదయాత్ర చేపట్టనున్నట్టు సోమవారం...
ఏపీలో కరోనా తగ్గుముఖం: గత 24 గంటల్లో 71 పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజువారీగా నమోదయ్యే కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 28, సోమవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల...














































