Home 2022
Yearly Archives: 2022
ముచ్చింతల్ వేడుకలకు హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
హైదరాబాద్ శివారు ముచ్చింతల్ సమీపంలోని శ్రీరామనగరం ఆశ్రమంలో జరుగుతున్న శ్రీ రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలు అత్యంత వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2వ తేదీనుంచి జరుగుతున్న...
తెలంగాణ రాష్ట్రంలో మే 11 నుంచి మే 20 వరకు పదో తరగతి పరీక్షల నిర్వహణ
తెలంగాణ రాష్ట్రంలో పదోతరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. పదో తరగతి-2022 పరీక్షలు మే 11వ తేదీ నుంచి మే 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎస్ఎస్సీ బోర్డు (డైరెక్టరేట్...
భారతీయ ప్రముఖ వ్యాపార దిగ్గజం.. రాహుల్ బజాజ్ కన్నుమూత
ప్రముఖ వ్యాపార దిగ్గజం.. బజాజ్ గ్రూప్ మాజీ చైర్మన్, పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ శనివారం కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 83. ఈ మేరకు బజాజ్ గ్రూప్ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది....
ఉభయ తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై త్రిసభ్య కమిటీ.. కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం
ఉభయ తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. వివిధ అంశాలలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలను తొలగించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈమేరకు కేంద్ర హోం...
సీఎం కేసీఆర్ యాదాద్రి జిల్లా పర్యటన : ప్రెసిడెన్షియల్ సూట్, కలెక్టరేట్ సముదాయం ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు శనివారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో ముందుగా సీఎం కేసీఆర్ యాదాద్రికి చేరుకొని, వీవీఐపీల విడిది కోసం నూతనంగా నిర్మించిన ప్రెసిడెన్షియల్ సూట్, విల్లాలను...
యాదాద్రి ఆలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే రోజా.. సీఎం కేసీఆర్కు ప్రశంసలు
తెలంగాణ సీఎం కేసీఆర్ను వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రశంసించారు. యాదాద్రి ఆలయాన్ని సీఎం కేసీఆర్ అద్భుత రీతిలో నిర్మాణం చేస్తున్నారని నగరి ఎమ్మెల్యే రోజా ప్రశంసించారు. ఆమె శనివారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారిని...
కర్ణాటక హిజాబ్ వివాదంపై అగ్రరాజ్యం స్పందన.. ప్రేరేపిత వ్యాఖ్యలు సరికాదని కౌంటర్ ఇచ్చిన భారత్
భారతదేశ అంతర్గత సమస్యలపై ఇతర దేశాలు చేసే ప్రేరేపిత వ్యాఖ్యలు స్వాగతించబడవు అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ప్రకటించారు. కాగా, కర్ణాటకలోని ఒక కళాశాలలోకొన్నిరోజులక్రితం హిజాబ్...
విశాఖ ఉక్కు కార్మికుల సంకల్పానికి ఉద్యమాభివందనాలు – నారా లోకేష్
విశాఖ స్టీల్ప్లాంట్ ఉద్యమానికి నేటితో ఏడాది పూర్తయిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. ఒక సంవత్సర కాలంగా అలుపెరగకుండా 'విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు' అంటూ నినదిస్తున్న ఉద్యోగులు, కార్మికులకు...
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 50407 కరోనా కేసులు, 804 మరణాలు నమోదు
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజిటివ్ కేసులు 50 వేలకు చేరుకున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 50,407 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య...
నేడు యాదాద్రి భువనగిరి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా యాదాద్రికి చేరుకొని, వీవీఐపీల విడిది కోసం నూతనంగా నిర్మించిన ప్రెసిడెన్షియల్ సూట్ను...











































