Home 2022
Yearly Archives: 2022
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల అరెస్ట్.. వరంగల్ పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్తత
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. శాంతిభద్రతల దృష్ట్యా షర్మిలను అదుపులోకి తీసుకున్నట్లు సోమవారం పోలీసులు ప్రకటించారు. దీనికి ముందు వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం శంకరం...
‘భారత ఒలింపిక్ సంఘం’ అధ్యక్షురాలిగా ఎన్నికైన దిగ్గజ అథ్లెట్ పీటీ ఉష, తొలి మహిళగా ఘనత
భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలిగా దిగ్గజ అథ్లెట్ పీటీ ఉష ఎన్నికయ్యారు. డిసెంబర్ 10న ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. నామినేషన్ల దాఖలుకు ఆదివారం తుది గడువు కాగా, అధ్యక్ష పదవికి 58...
ఏపీలో 411 ఎస్సై, 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త అందింది. పెద్దసంఖ్యలో పోలీస్ నియామకాలకు సంబంధించి తాజాగా నోటిఫికేషన్ వెలువడింది. ఈ నియామక ప్రక్రియలో భాగంగా 411 ఎస్సై, 6,100 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం...
ఏపీ రాజధాని అమరావతి కేసు: నేడు సుప్రీంకోర్టులో విచారణ, కీలక ఆదేశాలు జారీ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. న్యాయమూర్తులు కేఎం జోసెఫ్, బీవీ నాగరత్నల ధర్మాసనం ముందు నేడు ఈ కేసుపై సుప్రీంలో విచారణ జరుగగా. ఏపీ ప్రభుత్వం తరపున...
దేశంలో కరోనా: కొత్తగా 294 పాజిటివ్ కేసులు, 429 రికవరీలు నమోదు
దేశంలో కరోనా వ్యాప్తి పూర్తి తగ్గుముఖం దిశగా వెళ్తుంది. గత 24 గంటల్లో కొత్తగా 291 పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 4,46,71,853 కు చేరుకుంది. అలాగే 2 కరోనా...
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్కు ఊరట.. ‘ప్రజా సంగ్రామ యాత్ర’కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఐదవ దశ 'ప్రజా సంగ్రామ యాత్ర'కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కొన్ని కీలక షరతులు విధించింది. భైంసా పట్టణానికి 3 కి.మీ దూరంలో...
అండగా నిలచిన గ్రామాల జోలికి వస్తే చూస్తూ ఊరుకోం, 2024లో అంతకంత బదులిస్తాం: పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఇళ్ల కూల్చివేతకు గురైన ఇప్పటం గ్రామస్తులకు పార్టీ తరఫున ప్రకటించిన రూ.లక్ష చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. మొత్తం 39...
ఏపీ లోని రైతులకు ‘వైఎస్ఆర్ సున్నా వడ్డీ’ కింద రూ.199.94 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ చేసిన సీఎం...
ఆంధ్రప్రదేశ్లోని రైతులకు 'వైఎస్ఆర్ సున్నా వడ్డీ' పథకం కింద 199.94 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం తాడేపల్లి...
తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్, డిసెంబర్ 8 నుంచి పీఎంటీ, పీఈటీ ఈవెంట్స్
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియలో మొదటిదశలో భాగంగా ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించి, ఇప్పటికే ఫలితాలను వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నియామక ప్రక్రియలో కీలకమైన రెండోదశకు...
సింగపూర్లో జరుగనున్న ‘వరల్డ్ తెలంగాణ ఐటీ కాన్ఫరెన్స్ లోగో’ను ఆవిషరించిన మంత్రి కేటీఆర్
వచ్చే ఏడాది ఏప్రిల్లో సింగపూర్లో రాష్ట్ర ప్రభు త్వం ఆధ్వర్యంలో 'వరల్డ్ తెలంగాణ ఐటీ కాన్ఫరెన్స్' జరుగనుంది. తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా)తో కలిసి రాష్ట్ర భుత్వం దీనిని నిర్వహించనుంది. ప్రపంచవ్యాప్తంగా...












































