Home 2022
Yearly Archives: 2022
తెలంగాణ రైస్ మిల్లర్స్ కు సీఎం కేసీఆర్ శుభవార్త, ఆ కాలానికి సీఎస్టీ పన్ను బకాయిలు రద్దు
వరిధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్ స్థానానికి చేరుకుంటున్న తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నపూర్ణగా నిలిచిందని, వరిధాన్యాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ చేసి బియ్యంగా మార్చి ఇతర రాష్ట్రాలకు చేసే ఎగుమతులను మరింతగా ప్రోత్సహిస్తామని, ఆ...
రాష్ట్ర సాధనకు ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అంటూ ప్రాణాలను పణంగా పెట్టిన చారిత్రాత్మక రోజు నేడు –...
కోట్లాది ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు, 'తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో' అంటూ ప్రాణాలను పణంగా పెట్టి, సమైక్య పాలకుల నిర్బంధాలను ఛేదించి, సిద్దిపేట కేంద్రంగా ఉద్యమ వీరుడు కేసీఆర్ గారు ఆమరణ నిరాహారదీక్ష...
తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్నయాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ దేశం కీర్తి ప్రతిష్ఠలను పెంచుతుంది: సీఎం కేసీఆర్
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 4 వేల మెగావాట్ల సామర్థ్యంగల యాదాద్రి అల్ర్టా మెగా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లాంటివి యావత్ దేశం కీర్తి ప్రతిష్ఠలను పెంచుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు...
ఎవరైనా నిన్ను పరీక్షిస్తున్నారా? – Raja Faith Ministries
“Raja Faith Ministries” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పాస్టర్ రాజా హెబెల్ బైబిల్ గురించి వివరణాత్మక వీడియోలను అందిస్తున్నారు. ప్రేరణ కోసం మరియు ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వాన్ని కోరుతూ, బైబిల్ ఆలోచనలను ఆచరణీయమైన...
గోల్కొండ మెట్లబావి, దోమకొండ కోటలకు ‘యునెస్కో’ పురస్కారాలు – మంత్రి కేటీఆర్ హర్షం
తెలంగాణలోని రెండు చారిత్రక కట్టడాలకు అరుదైన గుర్తింపు లభించింది. ఐక్యరాజ్య సమితి విద్య, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) పౌరులు, పౌర సంస్థలు పునరుద్ధరించిన వారసత్వ సంపద కేటగిరీ కింద అవార్డులను ప్రకటించింది....
‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022’ అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి
గోవా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) 53వ ఎడిషన్ గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా 'ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022' అవార్డును ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవికి...
తెలంగాణలో వచ్చే ఎన్నికల వరకూ రేవంత్ రెడ్డే పీసీసీ చీఫ్గా ఉంటారు – కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
తెలంగాణలో వచ్చే ఎన్నికల వరకూ రేవంత్ రెడ్డే పీసీసీ చీఫ్గా ఉంటారని చెప్పారు రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. సోమవారం ఆయన మీడియా సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు...
ఎఫ్ఆర్వో శ్రీనివాస రావు కుటుంబసభ్యులకు రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా చెక్కు అందజేత
ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం మండలం ఈర్లపుడి గ్రామంలో దివంగత ఫారెస్ట్ రేంజర్ (ఎఫ్ఆర్వో) శ్రీనివాస రావు కుటుంబాన్ని సోమవారం చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (సీసీఎఫ్) భీమా నాయక్, స్థానిక నాయకులు, అధికారులు...
మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యోగా గురు బాబా రామ్దేవ్, దుమారం రేగడంతో క్షమాపణలు
యోగా గురు బాబా రామ్దేవ్ ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు. మహిళలపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగడంతో ఆయన క్షమాపణలు తెలిపారు. మహారాష్ట్రలోని థానేలో శుక్రవారం జరిగిన...
కమ్యూనికేషన్ స్కిల్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? – డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ వీడియోలో “కమ్యూనికేషన్స్ స్కిల్స్” అనే అంశం గురించి మాట్లాడారు. కమ్యూనికేషన్స్ శక్తివంతమైన ఆయుధమని, ఇది ఉన్న మనిషి అద్భుతాలు చేయగలడని అన్నారు. చదువులో...















































