Home 2022
Yearly Archives: 2022
తెలంగాణలో కరోనా: కొత్తగా 865 పాజిటివ్ కేసులు నమోదు, రికవరీ రేటు 96.93%
తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. కొత్తగా 865 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఫిబ్రవరి 9, బుధవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ...
ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే.. టీఆర్ఎస్ ఎందుకు స్పందిస్తోంది? బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
ప్రధాని నిన్న రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ విభజనపై చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా కాక రేపుతున్నాయి. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రధాని వ్యాఖ్యలపై భగ్గుమంటున్నాయి. అయితే, ఈ నేపథ్యంలో.. తెలంగాణ బిల్లుపై ప్రధాని...
ఐపీఎల్-2022: సన్ రైజర్స్ హైదరాబాద్ కొత్త జెర్సీ ఆవిష్కరణ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2022లో సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ఆటగాళ్లు సరికొత్త జెర్సీలో కనిపించనున్నారు. ఫిబ్రవరి 9, బుధవారం సాయంత్రం సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం తమ జట్టు యొక్క కొత్త జెర్సీని...
తెలంగాణలోని పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో 100 శాతం అపాయింట్మెంట్స్
తెలంగాణ రాష్ట్రంలోని పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో వందశాతం అపాయింట్మెంట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్ట్ ఆఫీసర్ దాసరి బాలయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముందుగా కోవిడ్ పరిస్థితులు మరియు...
ఏపీలో కొత్తగా 1679 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 1,679 కరోనా పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా తూర్పుగోదావరిలో 350, కృష్ణాలో 225, గుంటూరులో...
ఏ దుస్తులు ధరించాలో నిర్ణయించుకునే హక్కు మహిళలకు ఉంది – ప్రియాంక గాంధీ
'హిజాబ్' అయినా.. జీన్స్ అయినా.. అది ఏదైనా సరే, తాను ఏమి ధరించాలో నిర్ణయించుకోవడం ఒక మహిళ యొక్క హక్కు అని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా బుధవారం కర్ణాటకలో కొనసాగుతున్న...
ఐపీఎల్ లో అహ్మదాబాద్ జట్టు పేరు – గుజరాత్ టైటాన్స్
భారత క్రికెట్ లో ఐపీఎల్ ఓ సంచలనం. దేశీయంగా ఉన్న ఎంతోమంది యువ ఆటగాళ్లకు వేదికగా నిలిచింది ఐపీఎల్. అయితే, ఐపీఎల్ లో ఈ ఏడాది కొత్తగా అరంగేట్రం చేయనున్న అహ్మదాబాద్ ఫ్రాంచైజీ...
విశాఖ శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవానికి హాజరైన ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవంలో పాల్గొనటానికి విశాఖపట్నం విచ్చేశారు. బుధవారం ఉదయం గన్నవరం ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం వచ్చిన సీఎం...
4 కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను అపహాస్యం చేయడం ఏంపద్దతి మోదీ జీ? : మంత్రి హరీశ్...
పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన, తెలంగాణ ఏర్పాటు జరిగిన తీరుపై ప్రధాని...
అప్పులతో జాగ్రత్త…!
సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన...
















































