Home 2022
Yearly Archives: 2022
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా 12 మంది పేర్లు సిఫారసు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం తెలంగాణ హైకోర్టుకు న్యాయమూర్తులుగా(జడ్జిలు) 12 మంది పేర్లను సిఫారసు చేసింది. ఇందులో ఏడుగురు న్యాయవాదులు, ఐదుగురు జ్యుడిషియల్ ఆఫీసర్లు ఉన్నారు....
దేశంలో గత 24 గంటల్లో కోలుకున్న 2,81,109 మంది కరోనా బాధితులు, రికవరీ రేటు 94.91 శాతం
దేశంలో గత కొన్ని రోజులతో పోలిస్తే రోజువారీ కరోనా కేసులు నమోదు కొంత తగ్గింది. గత 24 గంటల్లో కొత్తగా 1,61,386 పాజిటివ్ కేసులు, 1733 మరణాలు నమోదయ్యాయి. కేరళ రాష్ట్రంలో మునుపటి...
దేశ ప్రగతిని ముందుకు తీసుకువెళ్లే విధంగా కేంద్ర బడ్జెట్ : పవన్ కళ్యాణ్
కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్ సభలో కేంద్ర బడ్జెట్ 2022-23ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ పై జనసేన పార్టీ అధినేత పవన్...
టీ20 ర్యాంకింగ్స్ ప్రకటించిన ఐసీసీ.. 4వ స్థానంలో కేఎల్ రాహుల్
ఐసీసీ బుధవారం టీ-20 ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఈరోజు విడుదల చేసిన ఐసీసీ T-20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఒక స్థానం మెరుగుపరుచుకుని 4స్థానంలో నిలిచాడు. మాజీ కెప్టెన్...
త్వరలో ఓరుగల్లు నిఘంటువు అందుబాటులోకి – సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్
వంద సంవత్సరాల క్రితమే ఓరుగల్లు నిఘంటువు వచ్చిందని, దాన్ని సాహిత్య అకాడమి తిరిగి పునర్ముద్రించాలని శాసనమండలి సభ్యులు బండ ప్రకాశ్ కోరారు. మంగళవారం నాడు సాహిత్య అకాడమి కార్యాలయంలో చైర్మన్ జూలూరు గౌరీశంకర్...
కేంద్ర బడ్జెట్ నిరాశ పరిచింది.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
నిన్న పార్లమెంట్లో కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తి నిరాశపరిచిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రైతులకు కానీ, మహిళలకు కానీ, యువకులకు ఉద్యోగ కల్పన చేయటంలో...
మేడారం మహా జాతరకు నేడు అంకురార్పణ – ‘గుడిమెలిగె’ పండుగతో ఆరంభం
తెలంగాణ రాష్ట్రంలో జరిగే అతి పెద్ద గిరిజన పండుగ 'మేడారం సమ్మక్క-సారలమ్మల మహాజాతర'. దేశం నలుమూలలనుంచి భక్తులు హాజరుకానున్న ఈ మేడారం మహాజాతర ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరుగనుంది. ఈ...
నేటి నుంచి శ్రీ రామానుజ సహస్రాబ్ది వేడుకలు, ప్రారంభమైన 12 రోజుల మహా క్రతువు
హైదరాబాద్ నగర శివారు శంషాబాద్ ముచ్చింతల్ లోని శ్రీరామనగరం ఆశ్రమంలో శ్రీ రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలు నేడు ఘనంగా మొదలయ్యాయి. శ్రీ రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకల సందర్భంగా, ముచ్చింతల్ లోని త్రిదండి శ్రీమన్నారాయణ...
తెలంగాణలో కొత్తగా 2850 మందికి కరోనా పాజిటివ్, 2 మరణాలు నమోదు
తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. కోత్తగా 2,850 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఫిబ్రవరి 1, మంగళవారం సాయంత్రం 5:30 గంటల నాటికీమొత్తం కేసుల సంఖ్య 7,66,761 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...
కేరళలో కరోనా తీవ్రత : కొత్తగా 51887 పాజిటివ్ కేసులు, 24 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 1,21,048 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 51,887 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు....












































