Home 2022
Yearly Archives: 2022
ఐపీఎల్-2022 మెగా వేలం : 590 మంది ఆటగాళ్లతో తుదిజాబితా విడుదల
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2022 ఆటగాళ్ల మెగా వేలం ప్రక్రియ బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో ఆడేందుకు వేలం కోసం ముందుగా...
పంజాబ్ సీఎం అభ్యర్థిగా ఎవరు కావాలి? టెలిపోల్ ప్రారంభించిన కాంగ్రెస్
పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ ప్రజాభిప్రాయం ఆధారంగా పార్టీ సీఎం అభ్యర్థిని నిర్ణయించడానికి పూనుకుంది. సీఎం అభ్యర్థి విషయంలో మీ ఓటు ఎవరికో తెలియజేయాలని కోరుతూ టెలిపోల్ ను మంగళవారం ప్రారంభించింది. ప్రస్తుత...
ఏపీలో నైట్ కర్ఫ్యూ ఫిబ్రవరి 14 వరకు పొడిగింపు
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న నైట్ కర్ఫ్యూను మరోసారి పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నైట్ కర్ఫ్యూ మరో రెండు వారాలు పాటుగా అనగా ఫిబ్రవరి 14వ...
కేంద్రబడ్జెట్ 2022-23 దశ దిశా నిర్దేశం లేని, పసలేని నిష్ప్రయోజనకర బడ్జెట్ : సీఎం కేసీఆర్
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు, దేశ రైతాంగానికి, సామాన్యులకు, పేదలకు, వృత్తి కులాలకు, ఉద్యోగులకు తీవ్ర నిరాశ నిస్పృహలకు గురిచేసిందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు...
కేంద్ర బడ్జెట్పై టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశాజనకంగా లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వ బడ్జెట్పై ఆయన స్పందించారు. రైతులు, పేదల కోసం ఏం చేస్తున్నారో బడ్జెట్లో...
ఏపీలో కొత్తగా 6213 కరోనా పాజిటివ్ కేసులు, 5 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో గతకొన్ని రోజులుగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 35,035 శాంపిల్స్ కు...
కేంద్ర బడ్జెట్ పై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అన్ని...
త్వరలో భారత దేశానికి సొంత డిజిటల్ కరెన్సీ.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
2022-23లో భారత దేశానికి సొంత డిజిటల్ కరెన్సీ వస్తుందన్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ క్రమంలో.. భారతీయ రిజర్వు బ్యాంకు త్వరలోనే డిజిటల్ రూపీని జారీ చేయనుందని నిర్మలా సీతారామన్ మంగళవారం...
ఐపీఎల్-2022: లక్నో సూపర్ జెయింట్స్ జట్టు లోగో ఆవిష్కరణ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కొత్తగా మరో రెండు జట్లు చేరిన సంగతి తెలిసిందే. సీవీసీ క్యాపిటల్ పార్ట్నర్స్ అహ్మదాబాద్ ప్రాంచైజీ దక్కించుకోగా, ఆర్పీఎస్జీ గ్రూప్ లక్నో ఫ్రాంఛైజీని సొంతం చేసుకుంది. లక్నో...
టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం, మేడారం జాతరకు 3845 ప్రత్యేక బస్సులు
మేడారం జాతర నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బస్సులు నడపడంపై తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) సమాయత్తం అవుతుంది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ సేవల ఏర్పాట్లపై బస్భవన్లో సోమవారం...














































