Home 2022
Yearly Archives: 2022
ఇంట్లోనే నూడుల్స్ తయారుచేసుకోవడం ఎలా?
వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారంతో పాటుగా రుచికరమైన పచ్చళ్ళ, స్నాక్స్, డ్రింక్స్...
ఇది ప్రజలకు అనుకూలమైన మరియు ప్రగతిశీల బడ్జెట్, కేంద్రబడ్జెట్ పై పీఎం మోదీ స్పందన
కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్ సభలో కేంద్ర బడ్జెట్ 2022-23ను ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. శతాబ్దానికి ఒకసారి...
ఏపీ మంత్రి పేర్ని నానికి కోవిడ్ పాజిటివ్
దేశవ్యాప్తంగా కరోనా కేసులు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ వెలుగులోకి రాక ముందు కరోనా కేసులు భారత్ లో తగ్గుముఖం పట్టాయి. అయితే, భారత్ లో ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో.....
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 1,67,059 కరోనా కేసులు, 1192 మరణాలు
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 1,67,059 పాజిటివ్ కేసులు నమోదవడంతో, దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,14,69,499 కు చేరుకుంది. అలాగే కరోనా వలన...
కేంద్ర బడ్జెట్ 2022-23 హైలైట్స్ ఇవే…
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఒమిక్రాన్ వ్యాప్తితో ఏర్పడ్డ కరోనా పరిస్థితులు, ఆర్ధిక పరిస్థితులు, త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా దేశ ప్రజలంతా...
ఉద్యోగులకు అన్యాయం చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు – సజ్జల రామకృష్ణారెడ్డి
ఉద్యోగులకు అన్యాయం చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం.. మంత్రుల కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చర్చలకు అన్ని ఉద్యోగ సంఘాల జేఏసీ...
కేంద్ర బడ్జెట్ పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందన
సోమవారం పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై కాంగ్రెస్ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు రాహుల్ గాంధీ తన స్పందనను వెల్లడించారు. ఈ బడ్జెట్లో ప్రత్యేకించి ఏ ఒక్క వర్గానికి మేలు...
‘సమతామూర్తి’ ఉత్సవానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్
ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు శ్రీ చిన్నజీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో శ్రీ రామానుజాచార్యుల వారి విగ్రహ ప్రతిష్ఠాపనకు సర్వం సిద్ధం అయింది. రేపటి నుండి 14వ...
భారత్-విండీస్ టీ20 సిరీస్.. ఈడెన్ గార్డెన్స్ లోకి ప్రేక్షకులకు అనుమతి
క్రికెట్ ప్రేమికులకు శుభవార్త. అభిమానులు స్టేడియాల్లో మ్యాచ్లు చూసి ఎన్నాళ్లయిందో కదా.. కరోనా మహమ్మారి ప్రపంచానికి పరిచయం కాకముందు ప్రేక్షకులతో స్టేడియాలు కిటకిటలాడేవి. అయితే, కరోనా వ్యాప్తి తర్వాత క్రికెట్ స్టేడియాలన్నీ బోసిపోయాయి....
ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు – ఏపీ ఆర్థిక శాఖ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు 2022 జనవరి నెల వేతనాలను కొత్త పీఆర్సీ ప్రకారం అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఉద్యోగులు, పెన్షనర్లకు 2022 జనవరి వేతనాలు రివైజ్డ్ పేస్కేల్...














































