Home 2022
Yearly Archives: 2022
తెలంగాణలో నేటి నుంచే అన్ని విద్యా సంస్థలు పునఃప్రారంభం
తెలంగాణలో నేటి నుంచి (ఫిబ్రవరి 1, మంగళవారం) పాఠశాలలు సహా అన్ని విద్యా సంస్థలు ప్రారంభం కానున్నాయి. ముందుగా రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కారణంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు, ఇతర...
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిపై ఏపీ సీఎం జగన్ కీలక సమీక్ష
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పరిధిలోని ఉపాధి హామీ పనులు, వైఎస్సార్ జలకళ, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, మంచినీటి సరఫరా, తదితరాలపై ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు...
రంజీ ట్రోఫీ షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ.. 8 నగరాల్లో మ్యాచ్లు
రంజీట్రోపి 2022 సవరించిన షెడ్యూల్ని బీసీసీఐ ప్రకటించింది. లీగ్ దశ ఫిబ్రవరి 16 నుంచి మార్చి 5 వరకు జరుగుతుంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 13 నుంచి ఆడాల్సి ఉంది....
తెలంగాణలో కరోనా: కొత్తగా 2861 పాజిటివ్ కేసులు నమోదు, రికవరీ రేటు 94.60%
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. దీంతో ఇటీవల రోజువారీగా భారీగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. కొత్తగా 2861 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జనవరి 31,...
పట్టాభి రామబాణం 250వ ఎపిసోడ్ : SYNERGY అంశంపై డా.బీవీ పట్టాభిరామ్ విశ్లేషణ
ప్రముఖ సైకాలజిస్టు, రచయిత, వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణులు, మెజీషియన్ శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు అనేక అంశాలపై తన విలువైన అభిప్రాయాలను "పట్టాభి రామబాణం" పేరుతో ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తెచ్చిన...
కేరళలో కొత్తగా 42154 కరోనా పాజిటివ్ కేసులు, 10 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో మూడో వేవ్ నేపథ్యంలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. గత కొన్ని రోజులుగా రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 99,410...
కెనడా దేశంలో కరోనా ప్రకంపనలు.. అజ్ఞాతంలోకి ప్రధాని జస్టిన్ ట్రూడో
కెనడా దేశంలో కరోనా ప్రకంపనలు రేపుతోంది. దేశంలో కరోనా వ్యాక్సిన్ వ్యతిరేక ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. నిరసనకారులు రాజధాని ఒట్టావాలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించటంతో ఒక్కసారిగా ప్రభుత్వం ఉలిక్కిపడింది. తదనంతర పరిస్థితులు...
నేనెప్పుడూ కెప్టెన్ లాగానే ఆలోచిస్తాను – విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్ కావడానికి కంటే ముందు ఇతర కెప్టెన్ల ఆధ్వర్యంలో ఆడినప్పుడు కూడా కెప్టెన్గా తనను తాను ఎప్పుడూ భావించేవాడినని చెప్పాడు. అనూహ్యంగా...
రోడ్ షోలు, పాదయాత్రలు, ఊరేగింపులపై నిషేధం కొనసాగింపు, 1000 మందితో బహిరంగ సభలకు అనుమతి
ఉత్తర్ ప్రదేశ్, గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్ వంటి 5 రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం నాడు ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర,...
సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఇటీవల వరుసగా పలువురు ప్రజాప్రతినిధులు ఆ వైరస్ బారినపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా టీఆర్ఎస్ నేత, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు కోవిడ్ పాజిటివ్గా...













































