Home 2022
Yearly Archives: 2022
శ్రీ సిటీలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభించిన సీఎం జగన్
కరోనా సెకండ్ వేవ్ లో దేశంలో ప్రాణవాయువు (ఆక్సిజన్ ) కొరతతో వేలమంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు కరోనా మూడో వేవ్ ముంచెత్తుతోంది. అందుకే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం కూడా ఆక్సిజన్...
దేశంలో కొత్తగా 2,86,384 కరోనా కేసులు, 573 మరణాలు నమోదు
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 2,86,384 పాజిటివ్ కేసులు నమోదవడంతో, దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,03,71,500 కు చేరుకుంది. అలాగే కరోనాకు చికిత్స...
దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ : రాష్ట్రాలకు ఇప్పటికే 163 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు అందజేత
దేశంలో కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో భాగంగా ప్రస్తుతం 15 ఏళ్లు పైబడివారందరికీ కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ముందుగా దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ జనవరి 16, 2021న ప్రారంభమైంది. అనంతరం...
‘ఎన్టీఆర్’ పేరుతో కొత్త జిల్లా ఏర్పాటును స్వాగతిస్తున్నా.. డైరెక్టర్ వైవిఎస్ చౌదరి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘ఎన్టీఆర్’ పేరుతో కొత్త జిల్లా ఏర్పాటుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని దర్శకనిర్మాత వై.విఎస్ చౌదరి అన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘మహానుభావులు తమ...
భారత హాకీ దిగ్గజ ఆటగాడు చరణ్జిత్ సింగ్ కన్నుమూత
భారత హాకీ దిగ్గజం, పద్మశ్రీ, అర్జున అవార్డు గ్రహీత చరణ్జిత్ సింగ్(90) కన్నుమూశారు. 1964 టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణ పతకం సాధించిన భారత జట్టుకు సారధిగా వ్యవహరించిన ఈ మాజీ మిడ్...
పార్లమెంటులో డిజిటిల్ బడ్జెట్.. ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్
కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో సమర్పించనున్నారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఈసారి బడ్జెట్ కూడా డిజిటల్ రూపంలోనే ఉండనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. దేశవ్యాప్తంగా...
ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన ఒంటేరు యాదవ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల స్థానిక సంస్థల కోటాకు సంబంధించి 12 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అన్ని చోట్లా టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 12 స్థానాలకు గాను...
ఏపీ లో నేటి నుంచి రిలే దీక్షలు చేయనున్న ఉద్యోగులు
ఆంధ్రప్రదేశ్ లో పీఆర్సీ సాధన ఉద్యమ కార్యాచరణలో భాగంగా గురువారం నుంచి నాలుగు రోజుల పాటు స్థానిక ఏపీఎన్జీవో హోమ్ వద్ద రిలేనిరాహార దీక్ష చేపట్టనున్నట్టు ఉద్యోగ సంఘ నాయకులు తెలిపారు. ఈ...
ఎంఎస్ ధోనిది చురుకైన బుర్ర – గ్రెగ్ చాపెల్
ప్రపంచ క్రికెట్లో అతి చురుకైన బుర్ర ఉన్న వాళ్లలో ఎంఎస్ ధోనీ ఒకడని టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ కొనియాడాడు. ధోనీ సమయస్ఫూర్తి, నిర్ణయాధికారం విషయాలలో అతడి సమకాలీన మేటి ఆటగాళ్లతో...
ఆ జిల్లాలకు ఈ పేర్లు పెట్టండి.. ఏపీ సీఎం జగన్కు ముద్రగడ లేఖ
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. దీనికి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల అయింది. ప్రస్తుతం 13 జిల్లాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్.. త్వరలోనే 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్ గా రూపాంతరం చెందబోతోంది....














































