Home 2022
Yearly Archives: 2022
ప్రపంచ వ్యాప్తంగా ఒక్క వారంలోనే 2 కోట్ల కరోనా కేసులు – ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కేవలం ఒక్క వారంలోనే కోట్లలో కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీన్ని చూస్తే అర్థం అవుతోంది, కరోనా వైరస్ ఏ స్థాయిలో విజృంభిస్తోందో. కేవలం...
తెలంగాణలో కొత్తగా 3801 మందికి కరోనా పాజిటివ్, జీహెచ్ఎంసీలోనే అధికం
తెలంగాణలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 3801 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జనవరి 26, బుధవారం సాయంత్రం 5.30 గంటలవరకు...
రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం అనేమాటే వినపడకుండా కఠినంగా వ్యవహరించాలి: సీఎం కేసీఆర్
రాష్ట్రంలో మాదక ద్రవ్యాల (డ్రగ్స్ ) వాడకం అనేమాటే వినపడకుండా అత్యంత కఠినంగా వ్యవహరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా డ్రగ్స్ వాడకాన్ని నియంత్రించేందుకు కఠినచర్యలు చేపట్టే...
పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 130వ పాఠంలో ఎస్.జే సూర్య దర్శకత్వంలో...
ప్రస్తుతం ఎక్కువ మంది తల్లితండ్రులకు కొడుకులే నచ్చటం లేదు ఎందుకు?
సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన...
ఏపీలో 24 గంటల్లో 13 వేలకుపైగా కరోనా కేసులు, 9 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకి కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నమోదు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో జనవరి 26, బుధవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య...
దేశంలో 4 కోట్లు దాటిన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చినప్పటినుంచి ఇప్పటివరకు దేశంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య 4 కోట్లు దాటింది. గత 24 గంటల్లో కొత్తగా 2,85,914...
జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులను ప్రకటించిన సీఎం కేసీఆర్
టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించారు. రాష్ట్రంలోని 33 జిల్లాలకు పార్టీ అధ్యక్షుల పేర్లను ప్రకటించారు కేసీఆర్. దీనిలో భాగంగా 19 మంది ఎమ్మెల్యేలకు జిల్లా...
గణతంత్ర పరేడ్లో ప్రత్యేక ఆకర్షణ.. పంజాబ్ శకటం
ఈ రోజు నిర్వహించిన గణతంత్ర దినోత్సవ పరేడ్లో పంజాబ్కు చెందిన శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో ఈ శకటాన్ని రూపొందించారు. పంజాబ్లో స్వాతంత్ర్య పోరాట కాలం నాటి...
తెలంగాణకు ఒక పద్మ భూషణ్, 3 పద్మశ్రీ అవార్డులు, శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
జీవిత కాల విశిష్ట సేవలను గుర్తించి ఏటా భారత ప్రభుత్వం అందించే 'పద్మ' అవార్డులు తెలంగాణకు చెందిన పలువురు ప్రముఖులకు దక్కడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ట్రేడ్...












































