Home 2022
Yearly Archives: 2022
దేశంలో గత 24 గంటల్లో కోవిడ్-19 కేసులు ఎక్కువగా నమోదైన 10 రాష్ట్రాలివే…
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 2,38,018 కేసులు, 310 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,76,18,271 కు చేరుకోగా, మరణాల సంఖ్య 4,86,761...
నార్సింగి పీఎస్లో 20 మంది పోలీసులకు కరోనా
తెలంగాణ పోలీస్ శాఖపై కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 800 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజాగా, మంగళవారం హైదరాబాద్ లోని నార్సింగి పీఎస్లో...
ఇంగ్లీష్ లో ఎవరినైనా పలకరించడం ఎలా? – KVR INSTITUTE
KVR INSTITUTE యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యార్థుల ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మెరుగుపడేందుకు ఉపయోగపడే ఆన్లైన్ తరగతులను అందిస్తున్నారు. ఈ తరగతులను అనుసరించి ఇంగ్లీష్ చాలా సులభంగా నేర్చుకోవచ్చు. బేసిక్స్ నుంచి మొదలై పూర్తి...
అవకాశం వస్తే కెప్టెన్సీకి నేను రెడీ – పేసర్ బుమ్రా
టెస్టుల్లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్గా ఉండేందుకు అవకాశం వస్తే దానికి తాను సిద్ధమేనని పేసర్ బుమ్రా తెలిపాడు. మూడో టెస్టు ముగిశాక టీమ్ సమావేశంలో విరాట్ కోహ్లీ తన నిర్ణయాన్ని తెలిపాడని...
మైనర్లు డ్రైవింగ్లో పట్టుబడితే.. తల్లిదండ్రులు జైలుకే – హైదరాబాద్ పోలీసులు హెచ్చరిక
ఇటీవల కాలంలో హైదరాబాద్లో రోడ్డుప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దీనికి ముఖ్యకారణం చాలామంది మద్యం తాగి వాహనాలు నడపడం. మరొక కారణం మైనర్ల డ్రైవింగ్. కొద్దిరోజుల నుంచి విద్యార్థులు, మైనర్లు బైకులు, కార్లు...
ఏపీలో ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు-భూ రక్ష పథకం’ ప్రారంభించిన సీఎం జగన్
సామాన్యుడు ఒక స్థిరాస్తి సంపాదించుకోవడానికి తన జీవితకాలం కష్టపడాల్సి ఉంటుంది. ఒక్కోసారి అంతకష్టపడి కొన్న ఆ స్థిరాస్తి విషయంలో ఏదైనా సమస్య ఎదురైతే తాను పడే వేదన అంతా ఇంతా కాదు. అయితే,...
పంజాబ్ సీఎం అభ్యర్థి ‘భగవంత్ మాన్’.. ప్రకటించిన ఆప్
'ఆమ్ఆద్మీ పార్టీ' (ఆప్) పార్టీ ఢిల్లీలో అధికారంలోకి వచ్చినప్పుడు అందరు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే, దానికి లీడరైన 'అరవింద్ కేజ్రీవాల్' అప్పటివరకు రాజకీయాలలో ఉన్న వ్యక్తి కారు.. అలాగే, ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదు....
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పలువురు ప్రముఖుల ఘన నివాళులు
తెలుగువారి అభిమాన నాయకుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు.. నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఆయనకు అంజలి ఘటించారు. టీడీపీ పొలిట్...
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమాకు కరోనా పాజిటివ్
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా పలువురు ప్రజాప్రతినిధులు కోవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా టీడీపీ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమాకు కోవిడ్ పాజిటివ్గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే...
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు నూతనచట్టం
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో సోమవారం రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా రాష్ట్రంలో విద్యారంగంపై కేబినెట్ సుధీర్ఘంగా...










































