Home 2022
Yearly Archives: 2022
తెలంగాణలో కరోనా: కొత్తగా 2707 పాజిటివ్ కేసులు నమోదు, రికవరీ రేటు 96.51%
తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల నమోదు క్రమంగా పెరుగుతుంది. కొత్తగా 2707 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జనవరి 13, గురువారం సాయంత్రం 5:30 గంటల నాటికీ...
మెడిటేషన్ తో మెదడు పనితీరులో వచ్చే 5 మార్పులు
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...
సెంచరీ చేసిన రిషభ్ పంత్ – సౌతాఫ్రికా విజయలక్ష్యం 212
ఇండియా vs సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న సిరీస్ నిర్ణాయక మూడో టెస్ట్ లో టీమిండియా కీపర్ రిషభ్ పంత్ సెంచరీ సాధించాడు. దీంతో ఇండియా 198 పరుగులకు ఆల్ అవుట్ అయింది. కీలక...
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ, బుల్లితెరపై సూపర్ హిట్ అయిన వైష్ణవ్ తేజ్ ‘కొండపొలం’ సినిమా
మెగా హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం ‘కొండపొలం’. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఫీల్ గుడ్ మూవీగా...
కేరళలో కొత్తగా 13468 కరోనా పాజిటివ్ కేసులు, 21 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 66,796 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 13,468 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు....
సీఎంతో భేటీ సంతృప్తినిచ్చింది – చిరంజీవి
మరో 10 రోజుల్లో గుడ్ న్యూస్ వస్తుందని భావిస్తున్నానని మెగాస్టార్ చిరంజీవి తెలియజేశారు. త్వరలోనే అందరికీ ఆమోదయోగ్యమైన జీవో ఇస్తామని సీఎం చెప్పారు. సినిమా టికెట్ ధరల విషయంపై ఏపీ సీఎం జగన్మోహన్...
కర్ణాటక ‘మేకెదాటు’ పాదయాత్రపై కరోనా పంజా
కర్ణాటకలో వివాదాస్పదంగా మారిన 'మేకెదాటు' పాదయాత్రను నిలిపివేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మేకెదాటు ప్రాజెక్ట్ విషయంలో బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఈ పాదయాత్రను తలపెట్టింది కాంగ్రెస్. అయితే, ఈ పాదయాత్రలో పాల్గొంటున్న చాలామందికి...
యూపీలో అసెంబ్లీ ఎన్నికలు : 125 మందితో కాంగ్రెస్ తోలి జాబితా, ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లికి టికెట్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు గానూ ఫిబ్రవరి 10, 14, 20, 23, 27,...
మెగాస్టార్ చిరంజీవి-ఏపీ సీఎం జగన్ భేటీపై స్పందించిన నాగార్జున
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో టాలీవుడ్ టాప్ హీరో చిరంజీవి ఈరోజు భేటీ అయ్యారు. ఈ కీలక భేటీపై సీనియర్ హీరో అక్కినేని నాగార్జున స్పందించారు. సినిమా పరిశ్రమ తరపున మాట్లాడడానికే సీఎం...
ఏపీలో కొత్తగా 4348 మందికి కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ, 2 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్-19 కేసులు భారీగా నమోదయ్యాయి. బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 47,884 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 4,348 మందికి...









































