Home 2022
Yearly Archives: 2022
దేశంలో 3 కోట్ల మందికిపైగా 15-18 సంవత్సరాల పిల్లలకు తొలి డోసు వ్యాక్సిన్
జనవరి 3వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా 15 మరియు 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలు/టీనేజర్ల కూడా కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైన విషయం తెలిసిందే. 15-18 సంవత్సరాల వయసు వారికీ...
ఇండియా ఓపెన్ టోర్నమెంట్ – కిడాంబి శ్రీకాంత్ సహా 7గురికి కరోనా
ఇటీవల ప్రారంభమైన ఇండియా ఓపెన్ టోర్నమెంట్ లో కరోనా కలకలం సృష్టిస్తోంది. స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ సహా.. మరో 6గురు ప్లేయర్లకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇండియా...
పిల్లల్లో కరోనా లక్షణాలు – కడుపు నొప్పి, వాంతులు మరియు డయేరియా
ప్రస్తుతం దేశంలో కరోనా మూడోదశ మొదలయింది. ఇన్నాళ్లుగా పెద్దలను మాత్రమే ఒణికించిన కరోనా ఇప్పుడు పిల్లలపై కూడా ప్రభావం చూపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో అనూహ్యంగా కేసులు పెరుగుతున్నాయి. అమెరికాలో అయితే 30 శాతం...
పండుగల స్పెషల్ రెసిపీ పూర్ణం బూరెలు తయారుచేసుకోవడం ఎలా?
Sreemadhu kitchen & vlogs యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలతో పాటుగా వ్లాగ్స్, హెల్తీ డైట్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ వంటి అంశాలపై ఉపయోగకరమైన వీడియోలు అందిస్తున్నారు. గొప్ప రుచిగా...
దేశంలో ఒక్కరోజులోనే 620 ఒమిక్రాన్ కేసులు, 5 వేలు దాటిన మొత్తం కేసుల సంఖ్య
దేశంలో కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 5 వేలు (5,488) దాటినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఉదయం...
దేశంలో 11 లక్షలకుపైగా యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 95.59 శాతం
దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తుంది. గత 24 గంటల్లో కొత్తగా 2,47,417 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జనవరి 13, గురువారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల...
టీఎస్ శాసనమండలి ప్రొటెం చైర్మన్ గా మజ్లిస్ ఎమ్మెల్సీ అమీనుల్ హజన్ జాఫ్రీ నియామకం
తెలంగాణ రాష్ట్ర శాసనమండలి ప్రొటెం చైర్మన్గా మజ్లిస్ ఎమ్మెల్సీ సయ్యద్ అమీనుల్ హజన్ జాఫ్రీ నియమితులయ్యారు. అమీనుల్ హజన్ జాఫ్రీని ప్రొటెం చైర్మన్గా నియమిస్తూ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం నాడు...
సీఎంలతో ముగిసిన ప్రధాని మోదీ వర్చువల్ భేటీ
భారత్ లో కోవిడ్ డేంజర్ బెల్స్ మోగిస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ కీలక సమావేశం నిర్వహించారు. కరోనా పరిస్థితులపై చర్చించేందుకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని ఇవాళ వర్చువల్గా భేటీ అయ్యారు....
ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తా: బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు
బీజేపీ సీనియర్ జాతీయ నేత బి. మురళీధర్ రావు ఈసారి తాను ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగనున్నట్టు వెల్లడించారు. అయితే, అసెంబ్లీ లేదా పార్లమెంట్ లలో దేనినుంచి పోటీ చేయాలనే అంశాన్ని పార్టీ...
మంచు మోహన్ బాబు కీలక ప్రకటన – తిరుపతిలో ‘మోహన్ బాబు యూనివర్సిటీ’ స్థాపన
టాలీవుడ్ లో తొలిరోజుల్లో విలన్ పాత్రల ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని.. ఆ తర్వాత హీరోగా ఎదిగి ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు సీనియర్ హీరో మంచు మోహన్ బాబు. ఆయన...










































