Home 2022
Yearly Archives: 2022
ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ నుండి తప్పుకున్న వివో – కొత్త స్పాన్సరర్ గా టాటా
చైనా మొబైల్ కంపెనీ వివో ఐపీఎల్ టైటిల్ స్పాన్సరర్గా తప్పుకుంది. ఇకనుంచి ఐపీఎల్ కొత్త టైటిల్ స్పాన్సరర్గా టాటా గ్రూప్ వ్యవహరించనుంది. వివో స్థానంలో టాటా రెండేళ్లకు లీగ్ టైటిల్ స్పాన్సర్షిప్ హక్కులను...
ఏపీలో కొత్తగా 3205 మందికి కరోనా పాజిటివ్, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 3205 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో జనవరి 12, బుధవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా...
తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సదా మీ సేవలో…
సీనియర్ ఐపీఎస్ వీసీ సజ్జనార్ తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తనదైన మార్కుని చూపిస్తున్నారు. ఆయనే స్వయంగా బస్సుల్లో ప్రయాణిస్తూ ఆర్టీసీ పనితీరును పరిశీస్తున్నారు. అదేవిధంగా వినూత్న నిర్ణయాలతో ముందుకు...
పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్ కు కోవిడ్-19 పాజిటివ్
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు సైతం వైరస్ బారినపడుతున్నారు. తాజాగా పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ లోక్...
పొత్తుల విషయంలో ఎవరి మైండ్ గేమ్ లో పావులు కావొద్దు, పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళవారం సాయంత్రం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జనసేన పార్టీ కార్యనిర్వాహక సభ్యుల సమావేశం నిర్వహించారు. పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యులు, రాష్ట్ర...
మష్రూమ్ మసాలా కర్రీ తయారుచేసుకోవడం ఎలా?
Sreemadhu kitchen & vlogs యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలతో పాటుగా వ్లాగ్స్, హెల్తీ డైట్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ వంటి అంశాలపై ఉపయోగకరమైన వీడియోలు అందిస్తున్నారు. గొప్ప రుచిగా...
ఇస్రో కొత్త ఛైర్మన్గా సోమనాథ్ నియామకం
ఇస్రో.. ఇండియన్ స్పేస్ అండ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కొత్త ఛైర్మన్గా సోమనాథ్ నియమితులయ్యారు. ప్రస్తుత ఛైర్మన్ కె. శివన్ స్థానంలో.. ఇస్రో తదుపరి చీఫ్గా సీనియర్ శాస్త్రవేత్త ఎస్. సోమనాథ్ను కేంద్రం నియమించింది....
గుంటూరులో ఐటీసీ వెల్కం ఫైవ్స్టార్ హోటల్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఉదయం గుంటూరులో ఐటీసీ వెల్కం హోటల్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్,...
రేపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పీఎం మోదీ వీడియో కాన్ఫరెన్స్, కరోనాపై కీలక చర్చ?
దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి మళ్ళీ పెరుగుతుంది. గత కొన్ని రోజులుగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తితో పాటుగా భారీసంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. జనవరి 12, బుధవారం నాటికీ దేశంలో కరోనా కేసుల...
దేశంలో కరోనా తీవ్రత: గత 24 గంటల్లో కొత్తగా 1,94,720 కేసులు, 442 మరణాలు
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మళ్ళీ పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,94,720 కేసులు, 442 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,60,70,510 కు చేరుకోగా, మరణాల...












































