ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 3205 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో జనవరి 12, బుధవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,87,879 కు పెరిగింది. ఇక రాష్ట్రంలో కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణం సంభవించలేదు, దీంతో మొత్తం మరణాల సంఖ్య 14,505 గా ఉంది. గడిచిన 24 గంటల్లో 281 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 20,63,255 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,119 యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి.
ఏపీలో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు(3205):
- విశాఖపట్నం – 695
- చిత్తూరు – 607
- శ్రీకాకుళం – 268
- తూర్పుగోదావరి – 274
- గుంటూరు – 224
- కృష్ణా – 217
- విజయనగరం – 212
- నెల్లూరు – 203
- అనంతపూర్ – 160
- కర్నూల్ – 123
- పశ్చిమగోదావరి – 90
- ప్రకాశం – 90
- కడప – 42
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ