Home 2022
Yearly Archives: 2022
ఐఐటీ హైదరాబాద్లో కోవిడ్ కలకలం.. 123 మందికి కరోనా
తెలంగాణాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని హైదరాబాద్ ఐఐటీలో బుధవారం నాటికి 123 మందికి పైగా కరోనా సోకింది. కరోనాబారిన పడినవారిలో విద్యార్థులు,...
కోటి పుణ్యాలకు నెలవైన రోజు ముక్కోటి ఏకాదశి : సీఎం వైఎస్ జగన్
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. "ముక్కోటి దేవతలూ శ్రీమహావిష్ణువును దర్శించుకునే పవిత్రమైన...
ఏపీ సీఎం వైఎస్ జగన్ తో నేడు మెగాస్టార్ చిరంజీవి భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ప్రముఖ సినీనటుడు, పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి భేటీ కానున్నారు. ఈ రోజు (జనవరి 13, గురువారం) మధ్యాహ్నం 1 గంటకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో...
ఇండియా vs సౌతాఫ్రికా మూడో టెస్ట్: 5 వికెట్లతో చెలరేగిన బుమ్రా
ఇండియా vs సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న సిరీస్ నిర్ణాయక మూడో టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. బుమ్రా 5 వికెట్లతో చెలరేగటంతో సౌతాఫ్రికా 210 పరుగులకు ఆల్ అవుట్ అయింది. బౌలర్లకు అద్భుతంగా సహకరిస్తున్న...
తెలంగాణలో కొత్తగా 2319 మందికి కరోనా పాజిటివ్, 2 మరణాలు నమోదు
తెలంగాణలో మళ్ళీ కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 2319 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జనవరి 12, బుధవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల...
కేరళలో కరోనా : కొత్తగా 12742 పాజిటివ్ కేసులు, 23 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 72,808 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 12,742 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది....
విభజన సమస్యలపై ఇరు రాష్ట్రాల సీఎస్ లతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి సమావేశం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి ఏడేళ్లు అయింది. కానీ, తెలుగు రాష్ట్రాల మధ్య పంపకాల వివాదాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు కేంద్రం సమావేశాలు నిర్వహించినా కొన్ని అంశాలు ఇంకా కొలిక్కి...
పెంచిన ఎరువుల ధరలను కేంద్రం తక్షణమే తగ్గించకపోతే దేశ, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన : సీఎం కేసీఆర్
దేశ వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసే దిశగా, రైతాంగం నడ్డివిరిచే దిశగా, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఎరువుల ధరల పెంపు నిర్ణయం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర నిరసన...
ఆనందయ్యపై ఆయుష్ శాఖ సీరియస్, నోటీసులు
కరోనా కల్లోల సమయంలో నెల్లూరు ఆనందయ్య పేరు వినని తెలుగువారు లేరు. అప్పటికి ఇంకా వాక్సీన్స్ ఏవీ రాని సమయంలోనే ఆనందయ్య.. ఆకులు, వనమూలికలతో కరోనా మహమ్మారికి మందు తయారుచేయటం.. అనేక మంది...
తమిళనాడులో 11 కొత్త మెడికల్ కాలేజీలు, సీఐసీటీ కొత్త క్యాంపస్ ప్రారంభించిన పీఎం మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమిళనాడులో 11 కొత్త మెడికల్ కాలేజీలను మరియు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ (సీఐసీటీ) యొక్క కొత్త క్యాంపస్ను ప్రారంభించారు....














































