Home 2022
Yearly Archives: 2022
స్వామి వివేకానంద సూక్తులు – యువతకు స్ఫూర్తి
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, జీవనశైలి...
కరోనా బారిన పడిన టీఎస్ మంత్రి జగదీశ్రెడ్డి
తెలంగాణ విద్యుత్ శాఖా మంత్రి జగదీశ్రెడ్డి కరోనా బారిన పడ్డారు. ఒంట్లో కొంచెం నలతగా ఉండటంతో.. ఆయన సోమవారం రాత్రి హైదరాబాద్లో కరోనా పరీక్ష చేయించుకున్నారు. యాంటిజెన్ టెస్టులో నెగెటివ్ రాగా మంగళవారం...
ప్రకాశం జిల్లాలో ఆంధ్రకేసరి వర్సిటీ ఏర్పాటు
దక్షిణ కోస్తా జిల్లా అయిన ప్రకాశం జిల్లాలో ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. ప్రకాశం జిల్లా వాసులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న జిల్లా యూనివర్సిటీ కల ఇన్నాళ్లకు తీరబోతోంది. ఆంధ్రకేసరి...
ఏపీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకు కరోనా పాజిటివ్
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయింది. ఆయన...
కోవిడ్ బాధిత గర్భిణుల కోసం ఆసుపత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు, ఆదివారం కూడా కరోనా వాక్సినేషన్, టెస్టింగ్
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మంగళవారం నాడు అన్ని జిల్లాల డీఎంహెచ్వోలు, డీసీహెచ్వోలు, టీచింగ్ ఆసుపత్రి సూపరింటెండెంట్లు, యూపీహెచ్సీ, పీహెచ్సీల వైద్యాధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ...
కకావికలమైన కరీంనగర్ – ఈదురుగాలులతో భారీ వర్షం
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కురిసిన అకాల వర్షంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడటంతో చలి తీవ్రత బాగా పెరిగింది. ఈ భారీ వర్షంతో.. కరీంనగర్ పట్టణంలోని...
ఐటీ రిటర్నుల దాఖలు గడువు పెంచిన కేంద్రం
ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఐటీ రిటర్నుల దాఖలు గడువును కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పొడిగించింది. 2021-22 అసెస్మెంట్ ఇయర్కు ఐటీ రిటర్నుల దాఖలు గడువును మరో...
తెలంగాణలో కొత్తగా 1920 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1920 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జనవరి 11, మంగళవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,97,775 కి పెరిగింది. అలాగే...
ఇండియా vs దక్షిణాఫ్రికా మూడో టెస్టు – కోచ్ ద్రవిడ్ రికార్డ్ బద్దలు కొట్టిన కోహ్లీ
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నిర్ణయాత్మక మూడవ టెస్ట్లో టీమిండియా సారధి విరాట్ కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. సఫారీ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి చేరాడు. ఈ క్రమంలో.....
కేరళలో 24 గంటల్లో 9066 కరోనా పాజిటివ్ కేసులు, 19 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 9,066 కరోనా కేసులు, 19 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 53,00,405...











































